జెడ్పీచైర్ పర్సన్ వనజాగౌడ్జిల్లా పరిషత్లో సంఘాల సమావేశంనారాయణపేటటౌన్, డిసెంబర్ 29: ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు కృషి చేయాలని జెడ్పీచైర్ పర్సన్ వనజాగౌడ్ అన్నారు. బుధవారం జిల్
జడ్చర్ల, డిసెంబర్ 29 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుం టే, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పాకులాడుతున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పా
వనపర్తి రూరల్, డిసెంబర్ 29 : ప్రభుత్వ సూచనల మేరకు రైతులు వరికి బదులుగా ఇతర పంటలైన ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించాలని డిప్యూటీ కమిషనర్, వ్యవసాయ, రైతు సంక్షే మ శాఖాధికారి డాక్టర్ దిలీప్కుమార్ శ్రీవా�
ఉన్నత చదువులతోనే సమాజంలో గుర్తింపు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఉన్నత చదువులతోనే సమాజంలో గుర్తింపు సీఎం కేసీఆర్ పాలనలో గౌరవంగా బతుకులు అన్ని వర్గాల సంక్షేమమే సర్కార్ ధ్యేయం మహబూబ్న�
ఫ్రెండ్లీ పోలీసింగ్కు చర్యలు న్యాయం కోసం వచ్చే వాళ్లకు అండగా.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా ‘నమస్తే’తో ‘పేట’ ఎస్పీ వెంకటేశ్వర్లు న్యాయం కోసం వచ్చే వాళ్లకు అండగా నిలుస్తాం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు
చోటు సంపాదించుకున్న జయరామ ఆటోమోటివ్స్ ఒకే రోజు1,818 ట్రాక్టర్లకు సర్వీస్ సిబ్బందిని అభినందించిన శ్రీరామ జయరామ సంస్థల అధినేత బెక్కరి రాంరెడ్డి మహబూబ్నగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకరోజు
టీఆర్ఎస్ నేతలపై బీజేపీ నాయకుల దాడి ఊట్కూర్, డిసెంబర్ 28 : బైక్పై వెళ్తున్న టీఆర్ఎస్ యూత్ కమిటీ నాయకులను అడ్డగించి బీజేపీ నాయకులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటన మంగళవారం సా యంత్రం నారాయణపేట జిల్లా ఊట్కూ
Minister Srinivas Goud | గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిరలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో �
Tribal building | మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ సమీపంలో ఉన్న అయ్యప్ప గుట్టపై కోటి పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గిరిజన భవన్కు శంకుస్థాపన చేశారు.
ఇంటికి నాలుగు చొప్పున ఆవులు, గేదెలు, మేకలునిత్యం 1200 లీటర్ల పాల సేకరణకల్వకుర్తి పట్టణంలో విక్రయంఉదయం 8 తర్వాత తిరిగి సాగు పనులకు..ఆదాయంతోపాటు జీవనోపాధి పొందుతున్న రైతులుకల్వకుర్తి రూరల్, డిసెంబర్ 26: సంజా�