మహబూబ్నగర్, డిసెంబర్ 30 : పంటసాగు పెట్టుబడికి ప్రభుత్వం రైతులకు అందించే రైతుబంధు డబ్బులను ఇతర రుణాలకు జమ చేసుకోవద్దని కలెక్టర్ వెంకట్రావు బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని రెవె న్యూ సమ
ధన్వాడ, డిసెంబర్ 30 : రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పించిందని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని గున్ముక్ల, గోటూర్, కొండాపూర్ తదితర గ్రామాల్లో రైతు వేదికలను గురువారం ఎమ్మెల్యే ప్రార�
మహబూబ్నగర్, డిసెంబర్ 30 : నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భం గా మరింత ఉత్సాహంగా మహబూబ్నగర్ను అభివృద్ధి చేసుకుందామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్�
మార్కెట్లో రికార్డు ధరలతో డిమాండ్ క్వింటాకు గరిష్ఠ ధర రూ.8,829 బాదేపల్లి మార్కెట్ను ముంచెత్తిన పత్తి జడ్చర్ల, డిసెంబర్ 30 : పత్తికి మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతుండడంతో రైతుల పంట పండుతున్నది. అన�
వనపర్తి జిల్లాలో పెరిగిన రోడ్ల కనెక్టివిటీరోడ్ల రాకతో అభివృద్ధి బాటలో గ్రామాలుపనులు నాణ్యతగా, త్వరగా చేపట్టాలివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిగోపాల్పేట, డిసెంబర్ 29 : జిల్లాలో నిర్మించన
మున్సిపల్ కార్యాలయ నూతన భవనానికి రూ.3కోట్లు మంజూరురూ.23కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలుపందుల నివారణకు కమిటీ ఏర్పాటుమున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల, డిసెంబర�
జాతీయరహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలికలెక్టర్ వెంకట్రావుజడ్చర్లటౌన్/రాజాపూర్/బాలానగర్, డిసెంబర్ 29 : హరితహారంలో భాగంగా రూ.6.38కోట్ల వ్యయంతో 44వ జాతీయరహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్ట
సీఎం కేసీఆర్కు రైతుల కృతజ్ఞతలుకోస్గి, డిసెంబర్ 29: ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని శివాజీ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్
జెడ్పీచైర్ పర్సన్ వనజాగౌడ్జిల్లా పరిషత్లో సంఘాల సమావేశంనారాయణపేటటౌన్, డిసెంబర్ 29: ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలయ్యేలా అధికారులు కృషి చేయాలని జెడ్పీచైర్ పర్సన్ వనజాగౌడ్ అన్నారు. బుధవారం జిల్
జడ్చర్ల, డిసెంబర్ 29 : రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుం టే, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పాకులాడుతున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పా