ఎస్పీ వెంకటేశ్వర్లు నారాయణపేట, జనవరి 2: దేశంలో రోజురోజుకూ విస్తరిస్తున్న ఒమిక్రాన్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒమిక్రాన్ నియంత్రణలో భా
బీటీరోడ్డు పనుల ప్రారంభోత్సవంలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే మహేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకం గండీడ్, జనవరి 2 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నే ప్రతి పల్లెకూ బీటీరోడ్డు �
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, జనవరి 2: పేద విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉన్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలోని ఆనంద నిలయం వి
బాధితుల ఆందోళన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు అచ్చంపేట, జనవరి 1 : లక్కీ స్కీమ్ పేరుతో డబ్బులు వ సూలు చేసి మోసం చేశారని బాధితులు ఆందోళనకు దిగిన ఘటన అచ్చంపేటలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా.. అచ్చంపేటకు చెందిన క
కలెక్టర్ వెంకట్రావువిద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి1: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మహబూబ్నగర్ జిల్లా శాఖ నూతన సంవత్సరంలో వినూత్న కార్యక్రమాలు
కేక్కట్ చేసి..ముగ్గులు ఊరూరా నూతన సంవత్సరం సంబురాలు కిక్కిరిసిన ఆలయాలు బాలానగర్, జనవరి 1: మండలంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకొన్నారు. యువకులు, మహిళలు, చిన్నారులు ఇండ్లల్లోన
కల్వకుర్తి/అచ్చంపేట/ఉండవెల్లి, జనవరి 1 : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను శ నివారం హైదరాబాద్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి నూతన సం వత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ను కలి�
ఆదివారం అమావాస్యకు ఏర్పాట్లు భారీగా తరలిరానున్న భక్తులు కొండపైకి పూర్తయిన రోడ్డు కోయిలకొండ, జనవరి 1 : పాలమూరు జి ల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా.. మహిమాన్విత క్షేత్రంగా కోయిలకొండలోని శ్రీ రామకొండ పేరుగ�
కోస్గి, డిసెంబర్ 31: 2022 నూతన సంవత్సరానికి పాఠశాల విద్యార్థులు ఆహ్వానం పలికారు. శుక్రవారం నా చారం గ్రామంలోని కేజీబీవీ విద్యార్థులు తమ పాఠశాలలో 2021 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవ త్సరానికి ఆహ్వానం పల�
మహబూబ్నగర్ జిల్లాలో తగ్గిన నేరాలు ఫ్రెండ్లీ పోలీసింగ్, అధునాత టెక్నాలజీతో కట్టడి తగ్గిన హత్యలు, పెరిగిన లైంగిక దాడులు ఏసీబీ వలలో ఎనిమిది మంది అధికారులు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 31 : జిల్లాలో
తెలంగాణ ఏర్పడ్డాకే వేగంగా ప్రాజెక్టులు రైతును మించిన విజ్ఞానవంతుడు లేడు యాసంగిలో రైతులు ఆరుతడి పంటలే వేయాలి వారబందీ ప్రకారం సాగునీరు ఇవ్వాలి 8 విడుతలుగా రైతుబంధు సాయం రూ.50 వేల కోట్లు వ్యవసాయ శాఖ మంత్రి స
గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తగుళ్ల గోపాల్కు యువ సాహిత్య పురస్కారం మహబూబ్నగర్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : ప్రసిద్ధ వాగ్గేయకారుడు, ప్రజాకవి, ఎమ్మెల్సీ గో రటి వెంకన్నకు కేం