తెలంగాణ ఏర్పడ్డాకే వేగంగా ప్రాజెక్టులు రైతును మించిన విజ్ఞానవంతుడు లేడు యాసంగిలో రైతులు ఆరుతడి పంటలే వేయాలి వారబందీ ప్రకారం సాగునీరు ఇవ్వాలి 8 విడుతలుగా రైతుబంధు సాయం రూ.50 వేల కోట్లు వ్యవసాయ శాఖ మంత్రి స
గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తగుళ్ల గోపాల్కు యువ సాహిత్య పురస్కారం మహబూబ్నగర్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : ప్రసిద్ధ వాగ్గేయకారుడు, ప్రజాకవి, ఎమ్మెల్సీ గో రటి వెంకన్నకు కేం
మహబూబ్నగర్, డిసెంబర్ 30 : పంటసాగు పెట్టుబడికి ప్రభుత్వం రైతులకు అందించే రైతుబంధు డబ్బులను ఇతర రుణాలకు జమ చేసుకోవద్దని కలెక్టర్ వెంకట్రావు బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని రెవె న్యూ సమ
ధన్వాడ, డిసెంబర్ 30 : రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పించిందని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని గున్ముక్ల, గోటూర్, కొండాపూర్ తదితర గ్రామాల్లో రైతు వేదికలను గురువారం ఎమ్మెల్యే ప్రార�
మహబూబ్నగర్, డిసెంబర్ 30 : నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భం గా మరింత ఉత్సాహంగా మహబూబ్నగర్ను అభివృద్ధి చేసుకుందామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్�
మార్కెట్లో రికార్డు ధరలతో డిమాండ్ క్వింటాకు గరిష్ఠ ధర రూ.8,829 బాదేపల్లి మార్కెట్ను ముంచెత్తిన పత్తి జడ్చర్ల, డిసెంబర్ 30 : పత్తికి మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతుండడంతో రైతుల పంట పండుతున్నది. అన�
వనపర్తి జిల్లాలో పెరిగిన రోడ్ల కనెక్టివిటీరోడ్ల రాకతో అభివృద్ధి బాటలో గ్రామాలుపనులు నాణ్యతగా, త్వరగా చేపట్టాలివ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిగోపాల్పేట, డిసెంబర్ 29 : జిల్లాలో నిర్మించన
మున్సిపల్ కార్యాలయ నూతన భవనానికి రూ.3కోట్లు మంజూరురూ.23కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలుపందుల నివారణకు కమిటీ ఏర్పాటుమున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిజడ్చర్ల, డిసెంబర�
జాతీయరహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలికలెక్టర్ వెంకట్రావుజడ్చర్లటౌన్/రాజాపూర్/బాలానగర్, డిసెంబర్ 29 : హరితహారంలో భాగంగా రూ.6.38కోట్ల వ్యయంతో 44వ జాతీయరహదారికి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్ట
సీఎం కేసీఆర్కు రైతుల కృతజ్ఞతలుకోస్గి, డిసెంబర్ 29: ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని శివాజీ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్