గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చేయాలని సంబంధిత అధికారులకు కమీషన్లు ఇచ్చినా కార్యాలయాల చుట్టూ తిప్పుకొని బిల్లులు చేయడం లేదని ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు పెద్దచెన్నయ్య మండల సర్వసభ్య సమ�
ఇంటర్ ఫలితా ల్లో వాగ్దేవి కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించా రు. కళాశాల ఏర్పడిన అనతికాలంలోనే విద్యార్థులు రా ష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. ఎంపీసీలో అం కిత్ 467 మార్కులతో రాష్ట్ర స్థాయిల�
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని రామయ్యబౌలి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇంటర్ ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇంటర్ మొదటి సంవత్సరం లో 4,131 మంది విద్యార్థులకుగానూ 2,210 మంది వి ద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 53.05 శాతం ఉత్తీర్ణత న మోదైంది.
7 నుంచి ఆపై తరగతులు చదివినవారు అర్హులు వచ్చిన ఉద్యోగాన్ని నచ్చి చేస్తేనే భవిష్యత్తు : మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జూన్ 27 : ‘మా బిడ్డ జీవితంలో స్థిరపడాలి.. మాకు చేయూతగా ఉండాలి’ అని ప్రతి ఒ క్కరి తల
అవగాహన సదస్సుకు విశేష స్పందన ఉద్యోగార్థులకు నిపుణుల దిశానిర్దేశం ఆదిలాబాద్కు తరలివచ్చిన యువత ఆదిలాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ‘నమస్తే తెలంగాణ-
నీళ్లు తాగి పాడేసిన బాటిళ్లు ఎందుకు పనికిరావని అందరం పారేస్తుంటాం. కాని అవే పారేసిన బాటిళ్లు పనికొచ్చే విధంగా సరికొత్త ఐడియాతో ఏకంగా కళాశాల ప్రహరీ నిర్మించారు.
ఆయిల్పాం తోటల సాగుతో ఆమ్దానీ మస్తుగుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు.
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన పవన్కుమార్రెడ్డి, శిల్ప దంపతుల కుమార్తె చైత్రారెడ్డి. పట్టణంలోని స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమీ గురువు వంగీపురం నీరజాదేవి వద్ద నాట్య పాఠశాలలో నృత్యం నేర్చుకుని పలువుర�