ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తున్న అధికారులు అనుకూలిస్తున్న రుతుపవనాలు దుక్కులు దున్నుకుంటున్న రైతాంగం కొల్లాపూర్రూరల్, జూలై 2 : జూన్ మొదటి వారం నుంచే రుతుపవనాలు కొలువుదీరడంతో వర్షాలు కురిశాయి. ద�
మండలాలకు చేరిన 1,76,819పుస్తకాలు ఇంకా రావాల్సినవి 3,28,481 రెండు భాషల్లో పుస్తకాల ముద్రణ నాగర్కర్నూల్, జూలై 2: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకేంద
విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు 2012నుంచి పల్లెప్రగతి అమలు సంపూర్ణ మద్యపాన నిషేధం 2018లో ఆదర్శ గ్రామంగా ఎంపిక కేంద్రం నుంచి రూ.7.5లక్షల బహుమతి చిన్నమందడి గ్రామం పెద్ద అభివృద్ధి.. గ్రామం అభివృద్ధి చెందాలంట�
యువజన సర్వీసుల శాఖ నిర్వహణ ఏడో తరగతి నుంచి ఇంజినీరింగ్ వరకు.. పాలమూరులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కల్పన ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న పర్యాటక,ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నిరుద్యోగ యువతకు
బాలుడిని పెట్రోల్పోసి కాల్చి చంపారు పెంట్లవెల్లి మండలంలో ఘటన పెంట్లవెల్లి, జూలై 2 : ఎనిమిదేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం�
క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా రాణించాలి పాఠ్యపుస్తకాల పంపిణీలో ఎంపీపీ శశికళ కోయిలకొండ, జూలై 2 : ప్రైవేట్కు దీటు గా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు ఎంపీపీ శశికళాభీంరె
ఇరిగేషన్, దేవాదాయ భూముల్లో 10లక్షల మొక్కలు నాటాలి : కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, జూలై 2 : హరితహారం కార్యక్రమం లో పెద్దఎత్తున మొక్కలను నాటేందుకు అన్నిశాఖల అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ ఎస్.వెం�
తక్కువ సమయంలోనే ఉన్నతస్థాయి దిశగా అడుగులు ఈ ఆర్థిక సంవత్సరం రూ.16.68 కోట్ల లాభం నూతన మార్పులతో లాభాల బాట మహబూబ్నగర్, జూలై 2 : డీసీసీబీ.. బలహీన స్థాయి నుంచి బలమైన స్థాయికి చేరుకున్నది. ఉమ్మడి పరిపాలనలో డీసీసీబ
వాహనదారులకు ఇబ్బందులు పట్టించుకోని హైవే అధికారులు జడ్చర్ల, జూలై 2: జడ్చర్ల సమీపంలో 44వ జాతీయరహదారిపై ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి దాదా పు 300మీటర్ల జడ్చర్ల పట్టణం వైపు దాదాపు 300మీటర్ల మేర సర్వీసురోడ
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద పెద్దరేవల్లి క్లస్టర్ ఎంపిక 100 ఎకరాల్లో సాగు చేయించేందుకు ప్రణాళిక 90వేల నుంచి 1.40లక్షల ఎకరాల సాగే లక్ష్యం మహబూబ్నగర్, జూలై 2 : ఏ పని చేసినా లాభం ఉండాలి. ఎలాంటి వ్యాపారం చేస�
క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ మహబూబ్నగర్టౌన్, జూలై 2 : క్రికెట్లో జిల్లా క్రీడాకారులు రాణించి రంజీ జట్టుకు ఎం పిక కావాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. హెచ్సీఏ ఆధ్వర్యంలో �
రైతుబీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎస్.ఆర్ రెడ్డి మరికల్, జూలై 1 : తెలంగాణ ప్రభుత్వం రైతు కుటుంబాలకు భరోసా కల్పించడానికి రైతుబీమా పథకం ప్రవేశ పెట్టిందని నారాయణ పేట టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్�
ఎనిమిదో విడుతకు సర్వం సిద్ధం ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం నాగర్కర్నూల్ జిల్లాలో 461నర్సరీలు జిల్లా టార్గెట్ కోటీ 21లక్షలు అందుబాటులో 95లక్షల మొక్కలు కొల్లాపూర్, జూలై 1: రాష్ట్ర ప్రభుత్వం పచ్చదన�