మహబూబ్నగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంలో వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వ చ్చేదని, ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న అధునాతన దవాఖాన వల్ల గాంధీ, ఉస్మానియా తరహా వైద్యం స్థానికంగానే అందుతుందని ఎక్స�
కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాసు రూంలు ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లేశం కొల్లాపూర్, జూలై 3 : విద్యార్థులకు అన్ని సదుపాయాలతో మెరుగైన విద్యను అందించుటకు కేరాఫ్ కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సిద్ధ�
ఎంపికైన ప్రతి విద్యార్థికీ రూ.10వేలు జాతీయస్థాయికి ఎంపికైతే అదనంగా రూ.25వేలు ఇన్స్పైర్-మనక్పై దృష్టి పెట్టని ప్రైవేట్ పాఠశాలలు ఈసారి దరఖాస్తులు పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ ప్రణాళికలు నాగర్కర్నూల్�
వసతుల్లో అత్యుత్తమం.. బోధనలో వినూత్నం.. కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన పాఠశాల అభివృద్ధిలో దాతల సహకారం అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందం కల్వకుర్తి రూరల్, జూలై 3 : సర్కారు బడులంటేనే అరకొర వసతులుంట�
ఇష్టానుసారంగా సెల్లార్ల నిర్మాణం సెల్లార్ పనులు సాగుతుండగా కూలిన గోడలు కనిపించని ఎన్ఫోర్స్మెంట్ దాడులు వనపర్తి, జూలై 3 : జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చే�
ఒకే రోజు నాటిన 25వేల మొక్కలు సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులు గద్వాల, జూలై 3: రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్పాం సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భా గంగా జిల్లాలో ఈ పంటను సాగుచేసే రైతులను
నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలు 1.12 లక్షలు నాటడమే లక్ష్యం అయిజ, జూలై 3: అంతరించి పోతున్న అడవులను సంరక్షించడంతో పాటు అడవులను పెంచి పర్యావరణాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకార�
పెబ్బేరు జెడ్పీటీసీ పెద్దింటి పద్మ బూత్లెవల్ కమిటీల ఏర్పాటు పెబ్బేరు రూరల్, జూలై 3 : దళితజాతి అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పెబ్బేరు జెడ్పీటీసీ పెద్దింటి పద్మ అన్నారు. ఆదివారం ఆమె �
ఉద్యోగావకాశాలకు కేరాఫ్గా పాలమూరు మెగా జాబ్మేళాకు భారీ స్పందన 2,215 మందికి ఉద్యోగాలు ప్రతి కుటుంబానికీ అండగా పథకాలు పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వలసల గడ్డగా పేరున్న మహబూబ్నగర్ జిల్లా �
అభివృద్ధి పనులకు ఊతం పెండింగ్ బిల్లులకు మోక్షం సీఎం కేసీఆర్ ఆదేశం.. త్వరలో ఉత్తర్వులు ఉమ్మడి జిల్లాలో ఐదుగురు జెడ్పీ చైర్మన్లు, 73ఎంపీపీలకు ప్రయోజనం జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ చైర్మన్�
చారకొండలో స్థల పరిశీలన గీత కార్మికులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దత్తురాజుగౌడ్ చారకొండ, జూలై 3: చారకొండలో నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేసి గీత కార్మికులకు జీవనోపాధి కల్పిండమ�
సీఎం నాకు కీలక బాధ్యతలు అప్పగించారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మంద జగన్నాథం ఇటిక్యాల, జూలై 3: లౌకికవాదానికి విఘాతం కలిగించే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాష్ర్ర్టానికి రావా�
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జిల్లా సమగ్ర స్వరూప గ్రంథం ఆవిష్కరణ పాల్గొన్న రాష్ట్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ మహబూబ్నగర్, జూలై 3: పాలమూరు..కవ�
జక్లేర్ మహబూబ్నగర్ మధ్య ప్రయాణం పనులు పూర్తియినా తిరగని రైళ్లు కోట్లు ఖర్చు పెట్టి వృథాగా ఉన్న రైల్వేస్టేషన్లు వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికుల మొర మరికల్, జూలై 3 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల న�
అందుబాటులో అన్ని గ్రూపులు కార్పొరేట్ దీటుగా ఇంటర్ ఫలితాలు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు స్పెషల్డ్రైవ్ కళాశాలల్లో ప్రారంభమైన అడ్మిషన్లు మహబూబ్నగర్ టౌన్, జూలై 3 : ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై ప్రభు