వనపర్తి టౌన్, జూన్ 28 : ఇంటర్ ఫలితాల్లో వనపర్తి సీవీ రామన్ జూనియర్ కళాశాల విద్యార్థులు అ త్యుత్తమ మార్కులతో సత్తా చాటారు. 900 మార్కులకుపైగా 126, 400కు పైగా 142, 460కుపైగా 38, 980కిపైగా 12 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ఎంపీసీ సెకండియర్లో ఎస్.భానుప్రకాశ్ 988, ఉదయ్కుమార్, ఉమేశ్ 987, రాజ్కుమార్ 986, స్ఫూర్తి, కార్తీక్, భవ్యశ్రీ, తేజశ్రీ 985, భవాని, నిఖిత, చరణ్య, ప్రవళిక 983, బైపీసీలో అశ్విత 978, రామేశ్వరి 974, రూప 968, ఎంఈసీలో రాంతేజ 966, శశిప్రియ 953, సీఈసీలో కృష్ణవేణి 940, అనిల్కుమా ర్ 912 మార్కులు సాధించారు.
ఎంపీసీ ఫస్టియర్లో సిరి 967, అశ్రితవలి, అలైఖ్య 466, సుశ్మిత, లక్ష్మి, శి రీష, వర్షితరెడ్డి, ప్రసన్న, జగదీశ్ 465, ప్రణవి, గౌ తమ్, పవన్కుమార్రెడ్డి, గాయత్రి 464, పరమేశ్వరి, జగదీష్, పల్లవికి 463 మార్కులు వచ్చాయి. బైపీసీలో సుమిత్ర 434, ఉమాసాయి, శిరీష 433, చింటు, జ్యో త్స్న 431, ఎంఈసీలో నవీన్ 487, ఎస్.సుబాంగి 478, సీఈసీలో రాజేశ్వరి 486, ఎం.శ్రీనివాసులు 478, బి.సౌమ్య 464 మార్కులు సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్, కరస్పాండెంట్ కుమారస్వామి, డాక్టర్ వీరయ్య, మల్లికార్జున్ శాలువా, పూలబొకేలతో అభినందించారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన బోధన, బోధనేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థినికి సన్మానం..
వనపర్తి, జూన్ 28 : ఎంపీసీలో 467 మార్కులు సాధించిన కడుకుంట్ల సర్పంచ్ హరితబాలకృష్ణ కూతురు సిరిని మంత్రి నిరంజన్రెడ్డి సన్మానించారు.