జెడ్పీ చైర్పర్సన్ పద్మావతీబంగారయ్య నాగర్కర్నూల్, జూన్ 22: అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని, అందులో ప్రజాప్రతినిధులను త ప్పనిసరిగా భాగస
శిబిరాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే బీరం కొల్లాపూర్, జూన్ 22 : కొల్లాపూర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (బటన్హోల్) శిబిరాన్ని పదేళ్ల తరువాత ఎట్టకేలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రారంభించనున్నారు. పట్టణ �
గొడ్డళ్లతో దాడి చేసి హత్య చేసిన దాయాదులు పెంట్లవెల్లిలో ఘటన భూతగాదాలే కారణం ? పెంట్లవెల్లి, జూన్ 22 : వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రం లో చోటు చేసుకున్నది. ఎ స్
అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు తక్కువ విస్తీర్ణం.. అధిక దిగుబడి ఎకరాకూ 20 క్వింటాళ్ల వరకు.. 15 వరకు విత్తుకునేందుకు అవకాశం తేలికపాటి, ఎర్ర, ఒండ్రు, ఇసుక నేలలు అనుకూలం ప్రయోగాత్మకంగా సాగుకు ప్రోత్సాహం ఎకరాకు
పాలిథిన్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న అధికారులు వినియోగిస్తే రూ.వెయ్యి నుంచి రూ.25 వేల వరకు జరిమానా ప్రతి మంగళ, శుక్రవారం స్పెషల్ డ్రైవ్ మహబూబ్నగర్ టౌన్, జూన్ 22 : ప్లాస
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల అందజేత ఖర్జూర, ప్రోటీన్ బిస్కెట్లతో ఆహారం తొలి విడుతలో గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో పంపిణీ గద్వాల జిల్లాలో 64శాతానికిపైగా రక్తహీనతతో సతమతం జాతీయ కుటుంబ సర్వే-5లో వివరాల
మండల సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి భూత్పూర్, జూన్ 22 : ప్రజాసమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. మండల పరిషత్�
అధికారం కోసం దేవున్నే అమ్మే పార్టీ బీజేపీ దివాళాకోరు పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి మరికల్, జూన్ 22: ప్రజాసంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయ�
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మిడ్జిల్, జూన్ 22 : దేశానికి అన్నం పెట్టే రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండల
కాంగ్రెస్ హయాంలో సీఎంలు వారి కడుపులే నింపుకున్నారు జూలై నుంచి కొత్త పింఛన్లు : ఎమ్మెల్యే ఆల కొత్తకోట, జూన్ 22 : తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతుల కడుపు నింపుతున్న�
డాక్టర్లు దైవానికి ప్రతిరూపాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం స్నాతకోత్సవం నిర్వహించారు.
యోగాతో మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని, సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఎక్సైజ్,క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.