మహబూబ్నగర్లో ఈసా రి దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన స ర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు.
అందరం కలిసి మెలిసి అడుగులు వేస్తూ అభివృద్ధి చెందిన దేశాలతోపోటీ పడి దేశాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదామని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
నెల రోజుల కిందట తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపి ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల మధ్య పాలమూరు దవాఖానలో చికిత్స పొంది ఇంటికి చేరిన శాడిస్టు భర్తను భార్య గొడ్డలితో నరికి హత్యచేసిన ఘటన నాగర్కర్నూల్ జిల�
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జెడ్పీ చైర్�
రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తున్నట్లు మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శుక్�
జూరాల డ్యాంకు వరద పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రానికి 2.66లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజె క్టు 43గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 28,718క్యూసెక్కులు విని
గద్వాల అర్బన్, సెప్టెంబర్ 16: కిరాయి గుం డాలతో దాడి చేయిం చి చంపేందుకు కుట్ర చేశారని రాష్ట్ర గిడ్డంగు ల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అన్నారు. శుక్రవారం అలంపూర్ లో నిర్వహించిన తె లంగాణ జాతీయ స మైక్యతా
దేశంలో 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ అంతర్భాగమైన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల తో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను అట్టహాసం గా నిర్వహించనున్నారు. ఇందుకో సం కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ స్థాయి �
కేసీఆర్ జాతీయ రాజకీయ రంగప్రవేశం చేయాలి
తెలంగాణ పథకాలు దేశంలో అమలు కావాలి
కేసీఆర్ పల్లెవిజన్ను కోరుకుంటున్న అఖండ భారత ప్రజలు
ఉమ్మడి జిల్లా జెడ్పీటీసీల అభ్యర్థన
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మూడు రోజులపాటు నిర్వహించే తెలంగాణ జాతీయ స మైక్యతా వజ్రోత్సవ కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించాలని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక ద్వారక ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్న ఏర్పాట్ల
ప్రముఖ సినీనటి, మహానటి ఫేం కీర్తిసురేశ్ పాలమూరులో సందడి చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ వద్ద ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎక్స్టెన్షన్ కౌంటర్లను ఆమె ప్రారంభించారు. ఆమెను చూసేందుకు �