కేవలం కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే నిర్వహించే మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స ఇప్పుడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్
రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుతో నీటి కష్టాలు తీరాయని, అంతకుముందు నీటి కోసం పడ్డ పాట్లు అన్నీ ఇన్ని కావని, స్వరాష్ట్రంలో పల్లెలు సుభిక్షంగా ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా�
భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజలలో పోరా ట స్పూర్తిని నింపి ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కణిక ఐలమ్మ అని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు.
రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మహామంగళహారతి అ నంతరం ఆలయంలోకి భక్తులను అనుమతించారు. ప్ర త్యేక పూజలు చే�
దసరా పండుగ కానుకగా ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకూ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం పర్దీపూర్లో సో మవారం మహిళలకు బతుకమ్మ చీ�
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సోమవారం బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాజకీయాలు, కులమతాలకు తావులేకుండా అన్నివర్గాలవారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు.
వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తేనే రాష్ర్టాలు, దేశం బాగుపడుతుందని గుర్తించి సీఎం కేసీఆర్ తెలంగాణలో యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రా జెక్టులకు పూర్తి చేశారని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి అన్నారు. గురువార�
స్వరాష్ట్రంలో ప్రభుత్వం దవాఖానలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని, కనీస సౌకర్యాలు లేని దవాఖానలకు మంచిరోజులు వచ్చాయి.
ఓ వైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమేకాకుండా మరో వైపు పేద విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ పెట్టి ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్ కల్పిస్తున్నది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కోచింగ్ సెంట�