వయోవృద్ధులను సంరక్షించుకునే బాధ్యత వారి సంతానానిదేనని కలెక్టర్ హ రిచందన అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సం దర్భంగా పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్ల�
అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. జిల్లా కేంద్రంలోని 12, 13, 22, 27, 40, 34 వార్డుల్లో శనివారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
అవసరమైన వయోవృద్ధుల ఇంటికే భోజనం పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రపంచ వయోవృద్ధ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అతలాకుతలమైంది. కాలనీలు చెరువులను తలపించాయి. పలుచోట్ల పిడుగుపాటు
తెలంగాణ వచ్చిన తర్వాతే బతుకమ్మ పండుగకు ఆదరణ పెరిగిందని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని కావేరమ్మపేట జీపీ ఫంక్షన్హాల్లో శుక్రవార�
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తానని అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న ఘటన జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది.
దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల్లో శుక్రవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకద్ర మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమాదేవి కేక్ కట్ చ
శ్రీశైలంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబమల్లికార్జున స్వామి, అమ్మవార్లకు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు.
దేవుడి పేరుతో కుల, మత రాజకీయాలు చేసేందుకు గ్రామాల్లోకి కొత్త బిచ్చగాళ్లు వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు.
శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగు రోజులుగా జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలోని అన్నపూర్ణేశ్వరి ఆలయంలో గోదాదేవిగా, ముడుపుల ఆంజనేయస్వామి ఆలయంలో గిరిజాదేవిగా, కన్యకాపరమేశ�