మోటర్ ట్రోలర్లో ప్రయాణించి సీఆర్ఎస్, డీఆర్ఎం మహబూబ్నగర్-సికింద్రాబాద్ లైన్ తనిఖీ జడ్చర్ల టౌన్, మార్చి 30 : మహబూబ్నగర్-సికింద్రాబాద్ రైల్వే డబ్లింగ్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు
కలెక్టర్ హరిచందన నారాయణపేట రూరల్, మార్చి 30: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇస్తున్న సబ్సిడీ రుణాలతో వివిధ వ్యాపారాలు చేసుకొనేలా ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ హరిచందన అధిక�
పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహు లు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యాన్�
మహబూబాబాద్, మార్చి 30 : బంజారా సినిమా ‘సేవాదాస్’ను గిరిజనులు ఆదరించాలని మహబూబాబాద్కు చెందిన సినీ నిర్మాత మూడు బాలుచౌహాన్ కోరారు. బుధవారం మహబూబాబాద్లోని ఆయన కార్యాలయంలో విలేకరులకు సినిమా వివరాలు వ�
మూసాపేట, మార్చి 30 : అడ్డాకుల మండలం బలీదుపల్లికి చెందిన ఎర్రంశెట్టి సాగర్ వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.50వేల చెక్కును బుధవారం వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. �
దళితులు అర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, మార్చి 30 : దళితబంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని వ�
మూసాపేట, మార్చి 30 : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బుధవారం మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మూసాపేట రైతువేదికలో ఎంపీపీ గూపని కళావతీకొండయ్య అధ్య�
టీఆర్ఎస్ను తట్టుకొనేశక్తి ఏ పార్టీకి లేదు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల అచ్చంపేట, మార్చి 30 : పల్లెలు, గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నదని ప్రభుత్వ విప్, టీఆ
మహబూబ్నగర్, మార్చి 30 : ఢిల్లీలోని ఉభయ సభల్లో కుల గణనపై చర్చించాలని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే చర్చకు అనుమతించకపోవడంతో ఉభయ సభలను వాకౌట్ చేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్�
ఉచిత కోచింగ్సెంటర్ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తున్న నోటిఫికేషన్లకు శిక్షణ పొందేందుకు పీజేఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్�
కేంద్ర ప్రభు త్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రజావ్యతిరేక విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వామపాక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు, ఉ ద్యోగస్తులు మంగళవారం పట్టణంలో నిరసన తె లిపారు.
అలంపూర్ క్షేత్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అన్నారు. అలంపూర్లోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే రూ.36 కోట్లు మంజూరు చేసిందని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు మ