సప్తమిన సీతారాముల కల్యాణం రాష్ట్రంలోనే పెద్దగూడెం కోదండరాముల ఆలయానికి ప్రత్యేక స్థానం వనపర్తి రూరల్, ఏప్రిల్ 5 : సాధారణంగా సీతారాముల కల్యాణాన్ని చైత్ర శుద్ధ నవమిన నిర్వహిస్తారు. కానీ, వనపర్తి మండలంలోన
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి సంస్కరణలు తీసుకొస్తున్న సర్కార్ దేశంలో ఎక్కడా లేని పథకం దళితబంధు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జడ్చర్ల, దేవరకద్రలో యూనిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు లక్�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు కేంద్రం వడ్లు కొనాల్సిందే అంటూ నినాదాలు మండల కేంద్రాల్లో దీక్ష చేపట్టిన టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వడ్లు కొనుగోలు విషయంలో
ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు.. భూత్పూర్లో 5వేల మందితో రాస్తారోకో ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి భూత్పూర్, ఏప్రిల్ 4: టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9నుంచి 11గంటల వరకు భూత్పూర్ వద్ద జాతీయ రహరదార
యాసంగి ధాన్యం కొనాల్సిందే.. 8న ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగరేయాలి సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పోరాటం చేద్దాం పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 4 : తెలంగాణ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో
వడ్లు కొనకుంటే పుట్టగతులుండవు అన్నదాతలను అవమానిస్తారా..? ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, ఏప్రిల్ 4: ప్రతి గ్రామంలో పర్యటిం�
తెలంగాణ సర్కారు విద్యారంగాకి ప్రాధాన్యత ఇస్తున్నది. ‘మన ఊరు-మనబడి’తో బడుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు సైతం మంజూరు చేయనున్నది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో 835 పాఠశాలలు ఉండగా.. తొలి విడుతలో 291 పాఠశా�
పట్టణ నలుమూలలా సమాంతరంగా అభివృద్ధి చేసుకుంటు ముందుకు సాగుదామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో 18వ వార్డులో పార్టీ కార్యాలయాన్ని, రూ. 20లక్షలతో నిర్మించిన ముదిరాజ్
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లాలోనే జడ్చర్ల శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ 24వ వార్డు పరిధిలోని పద్మా�
వార్డుల్లో నెలకొన్న ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 18వ వార్డులో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ, డ్రైనేజీ నిర్మాణ పనులకు మం