ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మంగళవారం వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతెపల్లిలో అత్యధికంగా 42.9 డిగ్రీలు, కొత్తకోట మండలం కానాయపల్లిలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణలో మరో 20 ఏండ్లపాటు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నా రు. మంగళవారం ఉప్పునుంతల మండల కేంద్రంలో ని ఫంక్షన్హాల్లో టీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావ
రా ష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సోమవారం జెడ్పీ సమావేశమందిరంలో చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అధ్య�
రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. తీర్మానాలను కేంద్రాలకు పంపాలన్న నిర్ణయం మేరకు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో మండల సర్వసభ సమావేశం ని�
థియేటర్ల వద్ద తారక్, రాంచరణ్ ఫ్యాన్స్ జోరు బ్లాక్లో దండుకుంటున్న డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఆత్మకూరు, మార్చి 26 : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైంది. ఎన్టీఆర్, రాంచరణ్ కథానాయ�
దర్శకుడిగా వనపర్తి వాసి ఉమ్మడి జిల్లాలో 50 రోజులపాటు చిత్రీకరణ ‘ఏ స్టార్ ఈజ్ బార్న్’ పేరుతో సినిమా లొకేషన్లు బాగున్నాయి.. : వీజే సాగర్ వనపర్తి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు వలసలు వెళ్లిన ప్రాంతం, �
దళితబంధు.. సాంఘిక విప్లవానికి నాంది ఇంతటి గొప్ప పథకం ప్రపంచంలోఎక్కడా లేదు వనపర్తిలో దళితబంధు ఆత్మీయ సమ్మేళనంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దళితబంధుతో వెలుగులు రానున్నాయని వ్యవసాయ శా�