బోనకల్లు: మధిరలో ఈ నెల 3న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు కోరారు. మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్
ఎర్రుపాలెం: మండలంలో వరదకు దెబ్బతిన్న పంటలను డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పరిశీలించి రైతులకు పలుసూచనలు చేశారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. అనంతరం మండలంలోని
మధిర: మధిర పట్టణంలోని శ్రీమృత్యుంజయస్వామి ఆలయం వద్ద వైరానది, మధిర పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల్ కమలరాజు పరిశీలించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిరంతరం ప్రజ�
చింతకాని: దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలో చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపట
బోనకల్లు : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ రూ.5 లక్షల యూనిట్ కోసం గురువారం లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మండలానికి ప్రభుత్వం రెండు యూనిట్లు మంజూరు �
మధిర: గణేష్ మండపాల నిర్వహణ కమిటీలు తప్పనిసరిగా పోలీసుశాఖ అనుమతి తీసుకోవాలని మధిర సీఐ మురళి తెలిపారు. బుధవారం స్థానిక రిక్రియేషన్క్లబ్ కళ్యాణ మండపంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం ని�
బోనకల్లు : మండలంలోని జానకీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలను, పాఠశాల ఆవరణాన్ని, ఉపాధ్యాయుల అటెండ�
చింతకాని :తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా పల్లెల్లో ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షిత మంచినీరు అందిస్తున్నామని ఆర్డబ్లూఎస్ ఈఈ పుష్పలత శనివారం అన్నారు. మండల పరిధి�
చింతకాని: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు తలెత్తుకొని జీవిస్తున్నారని, రాష్ట్రంలో రైతులకు స్వర్ణయుగం నడుస్తోందని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్న�
ఎర్రుపాలెం: టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వేడుకలను మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆ
తెలంగాణ నలుదిశలా దళితబంధు జోష్ 4 ఎస్సీ నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు నూటికి నూరు శాతం అమలు.. ముఖ్యమంత్రి నిర్ణయం వేర్వేరు చోట్ల్ల దళితుల పరిస్థితులు తెలుసుకోవడమే లక్ష్యం ముఖ్యమంత్రి ఢిల్లీ నుం
బోనకల్లు: రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ దళితబంధు పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని ఎంపిక చేస్తూ, అందులో ముందుగా చింతకాని
ఎర్రుపాలెం : మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమైనట్లు ఎంఈవో వై.ప్రభాకర్ తెలిపారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 3684 మంది విద్యార్థు�
ఎర్రుపాలెం: మండలంలోని రేమిడిచర్లగ్రామంలో కరోనా విజృంభిస్తున్నది. దీంతో గ్రామంలో 15రోజుల పాటు లాక్ డౌన్ విధించి, కంటైన్మెంటు జోన్ గా ప్రకటించారు. బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రేమిడిచర�
చింతకాని :సెప్టెంబర్ 2న మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖల ఆధ్వర్యంలో జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య కోరారు.సెస్టెంబర్ 2నుంచి 6వ తేదీ వరకు వరకు నిర్వహించే జ�