బోనకల్లు :సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. 2వ తేదీన ముష్టికుంట్ల, గార్లపాడు, లక్ష్మీపురం, తూట�
చింతకాని: మండల వ్యాప్తంగా పలుగ్రామాల్లోజరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆకట్టుకున్నాయి. నాగులవంచ రామాలయం కూడలిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టి కోట్టే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంల�
చింతకాని : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లె పాఠశాలల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. మండల పరిధిలో ఆయా గ్రామాల్లో సర్పంచులతో కలసి పాఠశాలల్లో జరుగుతున్న పారిశుధ్య కార్యక�
ఎర్రుపాలెం:స్నేహం విలువేంటో చూపించారు ఈ మిత్రులు. ఆపదలో ఉన్న ఆప్త మిత్రుని కుటుంబానికి అండగా నిలిచి స్నేహం అంటే ఇదేరా..! అని నిరూపించారు వీరు.ఎర్రుపాలెం మండల పరిధిలోని మామునూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ �
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లెందులపాడు 4వ వార్డులో సోమవారం దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పుష్పలత ఆధ్వర్యంలో వైద్యశిబిరం జరిగింది. ఈ శిబిరాన్నిమధిర మున్సిపల్ కమీషనర్ రమాదేవి, మున్
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొపి, సర్వాంగాభిషేకాలు ని
చింతకాని : మండలంలో పాతర్లపాడు గ్రామంలో సోసైటీ పరిధిలోని రైతులకు, డీసీసీబీ బ్యాంకు ఖాతాదారులకు నగదు రహిత లావాదేవిలపై బుర్రకథ ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నాగులవంచ సోసైటీ చైర్మన్ న
బోనకల్లు :నిఘా నేత్రాలుగా సీసీకెమెరాలు దోమదపడతాయని వైరా ఏసీపీ సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సీసీకెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ము
చింతకాని : గ్రామాల్లో క్రమం తప్పకుండాడ్రైడే నిర్వహించాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. ఆయన మండలంలో డ్రైడే కార్యక్రమాల్లో భాగంగా నాగిలిగోండ, చింతకాని, గాంధీనగర్, కోదుమూరు, తిర్లాపురం, చిన్నమండవ, మత్కేప�
మధిర : గ్రామాల్లో నేరాల నివారణకు సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వైరా ఏసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మధిర రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో గల మాటూరుపేట గ్రామంలో సీసీకెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహ
మధిర : కొత్తగూడెంలో సీనియర్ న్యాయవాది జలసూత్రం శివరాంప్రసాద్పై ఆరాచకశక్తులు దాడిని ఖండిస్తూ మధిర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధిర కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి, కోర్టు ముందు నిరసన వ
చింతకాని : ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును మండల పార్టీ నాయకులు జగన్నాథపురం గ్రామంలో చిర్రా వెంకటనారాయణకు అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు సీ�
మధిర: మండల పరిధిలోని దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులు 2020-21 విద్యాసంవత్సరానికి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండపల్లి నారాయణదాస్ తెల�
బోనకల్లు : మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన అభిజిత్దేవ్కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివాసీల సామాజిక- ఆర్థిక, జీవన స్థితిగతుల పరిశీలన అనే అంశంపై కాకతీయ వ
మధిర రూరల్ : భారత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 77వ జయంతి వేడుకలను మధిరలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సూరంశెట