Madhira | మధిర రైల్వేస్టేషన్ వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. శనివారం తెల్లవారుజామున రైల్వేస్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో అతడిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
మధిర : టీఆర్ఎస్ పాలనలో దేవాలయాలకు మహర్దశ వచ్చిందని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మా�
మధిర : మధిర కోర్టులో శనివారం జాతీయ మెగాలోక్అదాలత్లో భాగంగా మండల న్యాయసేవాఅధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ డీ.ధీజర్కుమార్ ఆధ్వర్యంలో మెగా లోక్అదాలత్ నిర్వహించారు. ప్రధాన జూనియ�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం చివరి శనివారం కావడంతో భక్తులు భారీ ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకు
మధిర :ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషిచేయాలని ఎంఈవో వై.ప్రభాకర్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మాటూరు పాఠశాలలో కాంప్లెక్స్స్�
మధిర: అన్నదానానికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. గురువారం శ్రీస్వామి అప్పయ్య అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో మధిరలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆ�
ఎర్రుపాలెం:మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గౌరెడ్డి సీతారామిరెడ్డి(41) అనే రైతు తన పొలంలో వ్యవసాయ మోటారును ఆన్ చేసే క్రమ�
ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా జడ్పి చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మధిరలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రైత�
మధిర: జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సోమవారం మధిర మున్సిపాలిటీ పరిధిలో పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 22వ వార్డులో స్టేషన్రోడ్డు బాలాజీనగర్లో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీరో
మధిర: రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతిచెందారు. ఈ సంఘటన మధిర మండలంలోని నిధానపురం క్రాస్రోడ్డు వద్ద జరిగింది. మండల పరిధిలోని మాటూరు గ్రామానికి చెందిన యర్రబోలు మాధవరావు(61), లలిత(56)లు కృష్ణా జిల్లా జీ.కొండూర�
మధిర: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా బుధవారం మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మధిర కోర్టు న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జ
మధిర: మధిర ఎమ్మెల్యే మల్లు భట్టీవిక్రమార్క చొరవతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. తొర్లపాడు గ్రామ
మధిర : మధిరలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విద్యార్థులకు తొర్లపాడు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పించారు. వరిసాగు చేసే విధానాలను గురించి విద్యార్థ
మధిర: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ వేతనం 30 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేయడం పట్ల మధిర ఎంపీపీ మెండెం లలిత హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ప