Sri Lakshmi Tirupatamma | మధిర : మాఘశుద్ధ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ (Sri Lakshmi Tirupatamma) కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. మంగళవారం ఆయా మండలాల్లోని గ్రామాల్లో గల దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో తిరుముడి (Thirumudi Mahotsavam) కార్యక్రమాలను �
Madhira | మధిర: ఇటీవల కూలీ పనుల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చారు. మధిర పట్టణ సమీపంలో గల గ్రామీణ ప్రాంతాలలో రైతులు సాగు చేసిన మిర్చి కాయలను కోసేందుకు వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పట్టణంలో క
Humaninty | మధిర : ఉన్నత స్థాయిలో ఉన్న వారు కనీసం ఆపదలో ఉన్న వారికి ఆసరాగా నిలవకపోయినా కనీసం కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడని ఈ రోజుల్లో కడు పేదరాలు కాయ కష్టం చేసుకుని వచ్చిన డబ్బులతో తన జీవితాన్ని సాగిస్తూ తనక�
PRTU | మధిర: ఉపాధ్యాయులకు ఎన్నో రాయితీలను,మెరుగైన సౌకర్యాలను కల్పించి సంఘం పిఆర్టియు అని ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు అన్నారు. ఆదివారం మండలశాఖ ఆధ్వర్యంలో సంఘ కార్యాలయ ఆవరణలో పిఆర్టీయూ ఆవిర్భ�
South Coast Railway Zone | మధిర : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు ఉన్న మధిర రైల్వేస్టేషన్ ఇకపై దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మారుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పా
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే మధిర మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రూ.150 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఓ కేసు విషయంలో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన భార్య తన ఇద్దరు చిన్నారి కూతుళ్లకు ఉరివేసి, ఆపై తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిధానపురంలో చోటుచేసుకుంద�
భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా నాణ్యతా ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. చింతకాని, బోనకల్లు మండలాల్లో గురువారం పర్యట�
మధిర మండలంలో బుధవారం పర్యటించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్.. సివిల్ సబ్ కోర్టు ఏర్పాటు కోసం ఇక్కడి భవనాలను పరిశీలించారు. ప్రస్తుతం మధిరకు సంబంధించిన సివిల్ కేసులన్నీ సత్తుపల్లి కోర్టులో వ�
Deputy CM Bhatti | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వాహనాన్ని(Deputy CM Bhatti Vikramarka) పోలీసులు శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర మండలం ఆత్కూరు క్రాస్ రోడ్డు వద్ద తనిఖీ చేశారు.
నిబంధనల మేరకు నిర్ణీత గడువులోగా జిల్లాలో లే అవుట్ల అనుమతులను పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి లే అ
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Madhira, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Madhira, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Madhira
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు మరింత పెరిగింది. ఇప్పటికే దాదాపు 70 సభల్లో మాట్లాడిన ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దుమ్మెత్తిపోస్తున్నారు. మంగళవారం మధిరలో జరిగ�
CM KCR | కాంగ్రెస్ నేతలు రైతుబంధు వేస్ట్ అంటున్నరని, 24 గంటల కరెంటు అవసరమే లేదని చెప్తున్నరని, ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంల పడేసి దాని స్థానంల భూమాత తెస్తమంటున్నరని, ఇన్ని తల్కాయలేని మాటలు మాట్లాడుతున్న క�