CM KCR | కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర.. అలాంటి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కే
CM KCR | దళిత బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు.. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క మనకు చేసేది ఏం లేదు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంచు అయినా కేసీఆర్దే. ప్రతి ఇంచు బాగ
CM KCR | అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వాడిని పెంచుతూపోతున్నరు. మంగళవారం మధిరలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్�
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు.. ఆ పార్టీకి 20 సీట్లే వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మధిర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
Lingala Kamal raj | సీఎం కేసీఆర్ సుపరిపాలన చూసి ఆంధ్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తాము కూడా తెలంగాణలో ఉంటే బాగుండునని కోరుకుంటున్నారని జెడ్పీ చైర్మన్, మధిర(Madhira) బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్(Lingala Kamal raj ) అన్నారు. మ�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గొంటున్నారు.
ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రానున్నారు. వైరా, మధిర ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మధిరలోని ఆత్కూరు క్రాస్ర�
మధిర గడ్డపై గులాబీ జెండా ఎగరేద్దామని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చ�
Mallu Bhatti Vikramarka | మల్లు భట్టి విక్రమార్కను మధిర ప్రజలు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన పెద్ద పదవులు చేపడితే వాళ్లు పొంగిపోయారు. ఆయన రాష్ట్రస్థాయి నేతగా ఎదిగితే వాళ్లు సంబురపడ్డారు. సీఎంలకు మా ఎమ్
మధిర అసెంబ్లీ అభ్యర్థిగా మూడుసార్లు గెలిచిన మల్లు భట్టివిక్రమార్క ప్రజలను పట్టించుకోలేదని, ఒక్కసారి గెలిపించండి ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తానని మధిర బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజ�
రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మధిర గడ్డపై ఎగిరేది గులాబీ జెండాయేనని జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ అభ్యర్థి లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. ఇందుకోసం ప్
సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి తనవంతు కృషి చేస్తున్నా. పార్టీ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేయడంతోపాటు నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా’ అని మధిర
గత నెలలో కురిసిన అకాల వర్షం మక్కపంటను ముంచింది. రైతులకు నష్టాలను మిగిల్చింది.. జిల్లాలోని మధిర, బోనకల్లు మండలాల పరిధిలో నష్ట తీవ్రత ఎక్కువగా కనిపించింది.