మూడు నెలలుగా జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మధిర ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా జాయింట
మధిర సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తినింపేలా ఉన్నాయని మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా నరసింహారెడ్డి అన్నారు. మధిర సేవా సమితి ఆధ్వర్యంలో వందనపు శ్రీనివాసరావ
ఖమ్మం జిల్లా మధిరలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, ఎంఈఓ వై.ప్రభాకర్ గురువారం ప్రారంభించారు.
శ్రమజీవుల హక్కుల కోసం పోరాడిన యోధుల ఆశయ సాధనకు ముందుకు సాగాలని కార్మిక సంఘ నాయకుడు బెజవాడ రవిబాబు, సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరిం
రాష్ట్రంలో గుంటనక్కల పాలన కొనసాగుతుందని, దీనివల్ల ప్రజలకు కలిగిన ప్రయోజనం శూన్యం అని ఖమ్మం మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. శనివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరు
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ మహాసభకు దండులా కదలాలి వచ్చి విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు.
మధిర సివిల్ కోర్టు జడ్జిగా ఎన్. ప్రశాంతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ మెట్రో పాలిటన్ కోర్టు నుండి బదిలీపై ఆమె మధిర సివిల్ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మధిర కోర్టు ఇన్చార్జి జడ్జిగా వ�
పంటల పండించే భూములను రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని మధిర ఏడీఏ స్వర్ణ విజయ్చంద్ర కోరారు. గురువారం మధిర మండలంలోని మాటూరు క్లస్టర్లో గల రైతు వేదికలో వ్యవసాయ శాఖ డిజిటల్ గ్రీన్ అనే ఎన్జీఓ సంస్థ ఆ
మానవ సృష్టి మనుగడ ఆడబిడ్డలతోనే సాధ్యం అవుతుందని, ఆడబిడ్డ ఇంటికి అదృష్టంగా భావించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మండలంలోని దెందుకూరు గ్రామంలో మా పాప- మా ఇంటి మణిదీపం కార్యక్రమ
భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ కల్యాణ మండపంలో తెలంగాణ భూ భారతి, భూమి హక్కుల చట్టం 2025పై అవగాహన స�
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేయూత అందించడం అభినందనీయమని మధిర మండల ఎంఈఓ వై.ప్రభాకర్ అన్నారు. సేఫ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు పోతుకూచి కళ్యాణ చక్రవర్తి మధిర మండలంలోని మాటూరు ఉన్నత పాఠశ�
జేఈఈ మెయిన్ ఫలితాల్లో మధిరకు చెందిన పాగి శశాంక్ ర్యాంక్ సాధించాడు. జాతీయస్థాయిలో ఎస్సీ క్యాటగిరి విభాగంలో 8,415 ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా శశాంక్ను తల్లిదండ్రులు, స్థానికులు అభినంది
మధిర మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు గురువారం ఖమ్మం మార్కెట్ను సందర్శించారు. మధిర మార్కెట్ యార్డును రెగ్యులర్ చేయడానికి సాధ్యాసాధ్యాలపై మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహరావు, వైస్ చైర్మన్ ఐ�
అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇల్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు పాగి బాలస్వామి, రామోజీ యోగేశ్ అన్నారు.