యువతలో చెడు అలవాట్లు దూరం చేయటానికి తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జీ, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎన్.ప్రశాంతి అన్నారు.
మధిర పట్టణంలోని 18వ డివిజన్ లడక్ బజార్ నందు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద కొత్త కల్వర్ట్ నిర్మించాలని స్థానిక మహిళలు మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
పాఠశాలలన్నీ ఒకే దగ్గర క్లబ్ చేయడం నష్టదాయకమని, ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా విద్యా సంస్కరణలు ఉండాలని పీఆర్టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు అన్నార�
మధిర పట్టణంలోని ఆజాద్ రోడ్లో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి సైకోల వ్యవహరిస్తూ హల్ చల్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నం చేసే సందర్భంలో మహిళలు భయభ్రాంతులకు గురయ్యార�
వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యాయి. రైతులు విత్తనాలు, దుక్కులు దున్నేందుకు ప్రభుత్వం ఇస్తానన్న రైతు భరోసా ఎక్కడని సీపీఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గు
ఆడ పిల్లలు ఉన్న ఇల్లు సంతోషాల హరివిల్లు అని, కుటుంబంలో అమ్మాయి పుడితే పండుగ చేసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలో గల మడుపల్లిలో బుధవారం మహిళాభివృద్ధి, శిశు సంక
మడుపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశవిద్యాలయo వారి సహకారంతో రైతు ముంగిట్లో శాస్త్రవేతలు అనే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ర�
మధిర సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం బెల్లంకొండ విశ్వనాదుల శ్రీనివాసాచారి, లక్ష్మి ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఆడపిల్ల పుట్టడం అదృష్టమని, ఆడపిల్లతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుందని మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ అన్నారు. ఆడపిల్లను మగపిల్లవాడితో పాటు సమానంగా చూడాలన్నారు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గిరిజా ప్రియదర్శిని అకాల మృతికి మధిర బార్ అసోసియేషన్ సోమవారం సంతాపం తెలిపింది. ఆమె చిత్రపటానికి మధిర కోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎన్.ప్రశాంతి పూలమాలలు వేసి నివాళులర్పించా�
వేసవి సెలవుల్లో ఫిజియోథెరపీ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చింతకాని మండల విద్యాశాఖ అధికారి సలాది రామారావు అన్నారు. సోమవారం మండలంలోని లచ్చేగూడెం భవిత కేంద్రాన్ని అయన పరిశీలించి మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు శనివారం మధిర మార్కెట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారం రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినప్పటికీ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, దీనివల్ల అకాల వర్షంత