మధిరలో డిప్యూటీ సీఎం షాడోలు పరిపాలన చేస్తున్నారని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. ఆదివారం బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
యువత మాదక ద్రవ్యాలు వాడితే భవిష్యత్ అంధకారమేనని, కావునా వాటిని వాడకుండా ఉండాలని మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎన్.ప్రశాంతి అన్నారు. గురువారం మాదక ద్రవ్యాల
మొక్కలు పెంచడంలో ఖమ్మం జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం చింతకాని మండలం వందనం గ్రామంలో పర్యటించి నర్సరీని పరిశీలించారు. జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని మధిర రూరల్ సీఐ మధు అన్నారు. బుధవారం మండల పరిధిలోని దెందుకూరు గ్రామ జడ్పీహెచ్ఎస్లో మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమ
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. బుధవారం చింతకాని మండలం �
మధిర ముున్సిపాలిటి పరిధి బంజారాకాలనీ నందు అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం రోడ్డును తవ్వి వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. నడిరోడ్డులో డ్రైనేజీ, చాంబర్ల నిర్మాణం కోసం గుంతలు త
మహాత్మాగాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ ద్వారా సామాజిక సేవకుడు లంక కొండయ్య సోమవారం కూలీలకు దుస్తులు అందజేశారు. రాజమండ్రి నుంచి మధిరలో కాల్వల పూడికలు తీయడానికి కూలీలకు ఆయన సేకరించిన దుస్తులను పంపిణీ చేశ
Vijayawada | మలాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల దర్శనార్థం తెలంగాణ ఆంధ్ర ప్రాంతల భక్తులు, ఆ ప్రాంత ప్రజలు మధిర డిపో పరిధిలో గల జమలాపురం నుండి మైలవరం మీదుగా విజయవాడకు కొత్తగా ఎక్స్ప్రెస్ బస్సు సర్వీస్
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జ
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధిర సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి ఎన్.ప్రశాంతి, జూనియర్ సివిల్ జడ్జి దీప్తివేముల యోగాసనాల�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో మరోసారి ఎర వేస్తుందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. గురువారం బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ పార్టీ కార్యాలయం�
జాతి వైరం మరిచిన కుక్క, కోతి స్నేహం అందరిని ఆకట్టుకుంటుంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో కోతి, కుక్క స్నేహంగా ఉంటూ కలిసి మెలిసి తిరుగుతున్నాయి.
రైతులు మధిర (Madhira) వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన మిర్చి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు అన్నారు. సోమవారం మధిర వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగో�