వైరల్ ఫీవర్స్ వ్యాప్తి చెందకుండా ప్రతి పారా మెడికల్ సిబ్బంది ప్రతి రోజు డ్రై డే చేపట్టాలని, అలాగే ఫీల్డ్ లెవల్ లైన్ డిపార్ట్మెంట్ సిబ్బందిని కలుపుకుని పని చేయాలని ఖమ్మం డీఎంహెచ్ఓ బానోత్ క�
కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొండూరి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాం�
ఆపదలో ఉన్నవారికి రక్త దానం చేయడం ద్వారా ప్రాణ దాతలుగా మారవచ్చని మధిర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆస్పత్రి నందు లైఫ్ ఆఫ్ గివింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఎండి ఫై మూన
మధిర డివిజన్ పరిధిలో బోనకల్లు, చింతకాని మండలాల రైతులకు ఆయిల్పామ్ సాగుపై, వ్యవసాయ ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో సోమవారం రైతు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. ఈ రైతు విజ్ఞాన యాత్రలో సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్ర�
ప్రమాదవశాత్తు చెరువులో పడిన మత్స్యకార అన్నదమ్ములిద్దరూ గల్లంతైన సంఘటన చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వీరి మృతదేహాలు సోమవారం లభించాయి.
మధిర ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డీఎం శంకర్రావు తెలిపారు. శనివారం తెల్లవారుజామున మధిర డిపో నుంచి తీర్థయాత్ర బస్ సర్వీసుకు ఆయన పూజలు చ�
మధిర పట్టణంలోని శ్రీనిధి జూనియర్ కళాశాలలో మన దేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రీనిధి విద్యా సంస్థల చైర్మన్ అనిల్ కుమార్ నెహ్రూ పూలమాల
రైతులు సహకార సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సిద్ధినేనిగూడెం సహకార సంఘం చైర్మన్ కటికల సీతారామరెడ్డి అన్నారు. గురువారం సిద్దినేనిగూడెం సహకార సంఘంలో రైతులకు నూతనంగా రుణాలను మంజ�
సమాజంలో ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని మధిర సివిల్ జడ్జి ప్రశాంతి అన్నారు. గురువారం పట్టణంలో మధిర జిలుగుమాడులో ఆదరణ సేవా ఫౌండేషన్లో వృద్ధులు, అనాథల ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు.
చేతులు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం భద్రంగా ఉంటుందని దెందుకూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పృథ్వీరాజ్ నాయక్ అన్నారు. గురువారం మండలం తొండల గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో గల తొర్లపాడు ప్రైమరీ స్కూల్ నందు ప�
మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం జిల్లా మత్స్య హడ్ హక్ కమిటీ చైర్మన్ మామిడి వెంకటేశ్వరరావు, సెక్రెటరీ యంగల రవి అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నందు మత్స్య శాఖ కమిషనర్ కె.నిఖిల ను కలిసి స�
ఖమ్మం జిల్లా మధిర మండలం కృష్ణాపురంలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కిశోర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని బీసీ సంఘం ఖమ్మం జిల్లా నాయకుడు, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వర్రావు అన్నారు. బీఆర్ఎస్ మధిర పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమా�
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మధిర తాసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శులు మంద సైదులు, పడకంటి మురళి మా�