తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానని వస్తున్న వదంతులు నమ్మొద్దని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అన్నారు. శనివారం ప్రొద్దుటూరు గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చే�
మధిర - వైరా రోడ్డు మార్గంలో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కానీ ఆర్ అండ్ బి అధికారులు తూతూ మంత్రంగా రోడ్డుపై ప్యాచ్ వర్క్లు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నియోజవర్గ కేంద్రానికి ఉప మ�
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలో సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో మధిర మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలుకూరులో స్కూల్ అసిస్టెం�
భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మధిర సేవా సమితి ఆధ్వర్యంలో పలువురు ఉ
రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని మధిర ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జి.వెంకటేశ్వర్లు, పి.అరుణ్ కుమార్ అన్నారు. మధిర మండల జర్నలిస�
సాగు చేసిన పంటలను రైతులు వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేసుకోవాలని మధిర మండల వ్యవసాయ అధికారి సాయి దీక్షిత్ అన్నారు. మధిర క్లస్టర్ లోని పంట నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు.
ప్రజల న్యాయ వివాదాలు త్వరగా పరిష్కారం కోసం మెగా లోక్ అదాలత్ ప్రధాన వేదికగా నిలుస్తుందని న్యాయమూర్తులు ఎన్.ప్రశాంతి, వేముల దీప్తి అన్నారు. శనివారం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13వ తేద�
చిన్నపిల్లలను టీవీ వ్యాధి నుంచి కాపాడుకుందామని టీబీ అలర్ట్ ఇండియా, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ బి.వెంకటేశ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ గంటయ్య, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సందీప్ అన
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లకు కిస్తీలు చెల్లించకపోవడంతో షూరిటీగా ఉన్న మాజీ ఉప సర్పంచ్ బ్యాంక్ ఖాతాను అధికారులు హోల్డ్లో పెట్టారు. ఖమ్మం జిల్లా మధిర మండలం తొండల గోపారం
మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి పంతులు, ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలు వేసి జయం�
నేత్రదానం చేసి చూపు లేని వారికి చూపు కల్పించాలని రిటైర్డ్ ఎంపీడీఓ, ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ మెంబర్ మాధవరపు నాగేశ్వరరావు అన్నారు. గురువారం జాతీయ నేత్రదాన పక్షోత్సవంను పురస్కరించుకుని జిలుగు�
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. గ�
గత రెండు రోజులుగా కురుస్తున్న తుఫాన్ కారణంగా మధిర నియోజక వర్గంలోని వాగులు, చెరువులు, మున్నేరులు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతున్నాయి. వరద కారణంగా చింతకాని, బోనకల్లు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి తోడ్పడే ప్రతిభను ప్రోత్సహిస్తూ ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏడు డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లతో పాటు మెకానిక్, సిబ్బందికి అవార్డుల ప్రధాన కార్యక్రమం మంగళవారం మధిర డిపోలో నిర్వహి�
భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసిన సంఘటన మధిర (Madhira) మండలంలోని మాటూరులో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన
చిల్ల సూర్యనారాయణ, సాయి నాగలక్ష్మి భార్యాభర్తలు.