వయో వృద్ధుల సంరక్షణ సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మధిర సివిల్ జడ్జి ప్రశాంతి అన్నారు. శనివారం మధిర మండల న్యాయ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వయో వృద్ధుల సంరక్షణ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు
పత్తి పైరులో గులాబీ రంగు పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు స్వర్ణ విజయ్ చంద్ర అన్నారు. గురువారం చింతకాని రైతు వేదికలో పత్తి రైతులకు గులాబీ రంగు పురుగుపై నివారణపై అవ
అర్హులను గాలికి వదిలేసి అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా అని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో కాటబత్తి �
మధిర శివాలయం సమీపంలో గల వైరా మున్నేరు నదిలో మడుపల్లికి చెందిన పెసరవెల్లి వినోద్ మంగళవారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన సంగతి తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ బృందం నేడు నదిలో గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన �
ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కరం కోసం ఈ నెల 25న చేపట్టే ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు తేలప్రోలు రాధాకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం మధిరల�
చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు ప్రమాదవశాత్తు మున్నేరులో పడి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసింది.
మాదక ద్రవ్యాల నియంత్రణ అందరి బాధ్యత అని మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి.జయదాస్ అన్నారు. బుధవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం- సాధికారత శాఖ వారి ఆదేశానుసారం నాశ ముక్త భ�
తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధిర సీఐ మధు అన్నారు. బుధవారం మధిర సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
చింతకాని మండలంలోని నాగలవంచ రైల్వే స్టేషన్ మూసివేత నిర్ణయాన్ని రైల్వే అధికారులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ వద్ద ఆ ప్రాంతవాసులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు.
కమ్యూనిస్టు పోరాట యోధుడు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొల్లోజు అయోధ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం మడుపల్లి సీపీఐ కార్యాలయం అజయ్ భవనంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు.
ప్రజా ప్రభుత్వంలో భూస్వాములకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మరి అర్హులైన నిరుపేదల పరిస్థితి ఏంటని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం చింతకాని తాస�
గ్రామీణ వికాసం, సౌభాగ్యం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు జ్వాల నరసింహరావు, మందడపు సుబ్బారావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్రావు, జిల్లా అధ్యక్షుడు నెల�
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మధిర టౌన్ ఎస్ఐ కిశోర్ కుమార్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనిధి కాలేజీలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వ�
స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్ అని మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మధిర బీఆర్ఎస్ పార్టీ కార్యాల