Putta Madhu | ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసే విధంగా సాధ్యం కానీ హామీలు ఇస్తూ.. వాటిని నమ్మించేందుకు ఏకంగా దేవుళ్లపైనే ఓట్లు పెడుతూ గిన్నిస్ బుక్ రికార్డు కోసం సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని పెద్దపల�
Harish Rao | మెదక్ను జిల్లా చేస్తామని చెప్పి ఇందిరా గాంధీ మోసం చేస్తే ఆ కలను కేసీఆర్ నెరవేర్చారని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పవన్నీ అబద్ధాలే అని విమర్శించారు. మెదక్ పట్టణంల�
‘మల్లన్నసాగర్ నిర్మాణంపై ఆరోపణలు చేస్తున్న నవ్వు.. మరి మల్లన్నసాగర్ నీళ్లను ఎందుకు హైదరాబాద్కు తీసుకుపోతున్నవ్..’ అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిలదీశారు. ‘వ�
‘నా బాగోతం చెప్తాడట ఈ యన.. దమ్ముంటే రా.. ఏ చౌర స్తా కొస్తావో రా.. నేను కూడా వస్తా.. నీ బాగోతం చెప్తానో.. నా బాగోతం చెప్తావో రా.. రెడీగా ఉన్నా.. నువ్వు మాట్లాడిన పాలమూరులోని తెలంగాణ చౌరస్తాకి వస్తావా?’.. అంటూ ముఖ్యమం�
Harish Rao | అసెంబ్లీ ఎన్నికలప్పుడు పిట్టల దొరలా మాట్లాడినట్టే.. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడి ప్రజలను మభ్యపెట్టాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని హరీశ్రావు విమర్శించారు. రేవంత్ మోసాలు ఈ నాలుగున్నర నెలల్లో ప్
Harish Rao | మెదక్లో జరిగిన అభివృద్ధి తెలియాలంటే కళ్లు పెద్దవి చేసి చూడాలని రేవంత్ రెడ్డికి హరీశ్రావు సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి కేవలం గజ్వేల్, మెదక్ జిల్లాలో మాత్రమే జరిగిం�
KTR | చేవెళ్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్కు చేవెళ్లలో సానుకూల స్పందన ఉందని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కాసాని విజయం
Revanth Reddy | అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి మాదిగలను అణగదొక్కుతున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. తెలంగాణలో మాలల, రెడ�
DK Aruna | సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత డీకే అరుణ సవాలు విసిరారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు.. నా బాగోతం చెబుతానంటావా? నీ చరిత్ర ఏంటో ప్రజల ముందు బయటపెడతా అని మండి
Ravula Sridhar Reddy | కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్లో గెలిచే పరిస్థితి లేదని గ్రహించే కిషన్ రెడ్డి ప్రజలకు నివేది
KCR | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఈవో వికాస్రాజ్ను బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఈనెల 22 నుంచి మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయ
Bandi Sanjay | అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్ ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. శుక్రవారం కరీ�
Harish Rao | మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు. మైనార్టీలపై కాంగ్రెస్ ప్రేమ ఇదేనా? అని ప�
Lalrin Puia | లోక్సభ తొలి విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది. మిజోరంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ జవాన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలానికి పం�
Loksabha Elections | మణిపూర్లో ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరిగింది. ఇన్నర్ మణిపూర్ లోక్సభ స్థానానికి పోలింగ్ సందర్భంగా పలుచోట్ల కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. మొయిరాంగ్ కాంపు ప్రైమరీ స్కూల్ దగ్గర జరిగిన కాల�