Polling | సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశలో 11 రాష్ట్రాల్లోని 93 స్థానాలకు మంగళవారం జరిగిన పోలింగ్ లో 61.45 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
KCR | కాంగ్రెస్ మోసాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా, కరెంటు మనది మనకు రావాలన్నా, బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే అ�
బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నది కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర మాజీ హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ను బద్నాం చేసే ప్�
KCR | అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని బీజేపోళ్లు గ్యాస్ చెబుతున్నారని.. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఇందులో అనుమానమే అవసరమే
KCR | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం నాడు కామారెడ్డి చేరుకుంది. బస్సు యాత్ర తోవలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రోడ్డు పక్కన ఉన్న హోటల్ వద్ద కాసేపు
Dharmapuri Arvind | త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జూన్ 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ కనుమరగువుతుందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా �
Amit Shah | తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ (రాహుల్/రేవంత్)టాక్స్ విధిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రం నుంచి కోట్ల రూపాయల టాక్స్లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని �
KCR | ఈ రాష్ట్రం మీది.. భవిష్యత్తు మీది.. ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఆగమాగం వేయవద్దని యువ సోదరులకు బీఆర్ఎస్ అధినేత సూచించారు. గుడ్డిగా ఓటు వేయడం కాదు.. ఎవరు గెలిస్తే మంచిదని ఆలోచన చేయాలని హితవు పలికారు. లోక్సభ ఎ�
KCR | కాంగ్రెస్ మెడలు వంచి ఆరు గ్యారంటీలు అమలు చేయించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. మన నదులు కాపాడాలంటే బీఆర్ఎస్ గెలవాలని.. ఢిల్లీ నుంచి నిధులు రాబట్టాలంటే బీఆర్ఎస్
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు జనాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పోటెత్తుతున్నారు. బస్సు యాత్ర వెనుక కదలి�
KTR | రాష్ట్రంలోని మహిళలకు నెలకు 2500 రూపాయలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నామంటూ నిర్మల్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి చీ�
KCR | పెద్దపల్లిలో ఆగర్భ శ్రీమంతుడికి.. భూగర్భ కార్మికుడికి మధ్యే పోటీ ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. బాగా బలిసిన ఆగర్భ శ్రీమంతుడు.. ఇక్కడ 26 ఏండ్లు తట్ట పట్టి లైట్ పెట్టుకుని బొగ్గు మోసిన భూగర్భ �
KCR | ముఖ్యమంత్రిని నిలదీస్తే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ నీ గుడ్లు తీసుకుని గోలీలు ఆడుతా.. నీ పేగులు మెడలేసుకుంటా.. నీ లాగుల తొండలు సొర్రకొడతా.. నిన్ను జైల�
KCR | గిరిజనులు, మారుమూల ప్రాంతాల కోసం పాత ఆదిలాబాద్ జిల్లాలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ను ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఏర్పాటు చేసుకు�
Motkupalli Narasimhulu | పార్లమెంటు ఎన్నికల్లో తమ సామాజికవర్గానికి ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వకపోవడంపై మాదిగలు మండిపడ్డారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్�