TSRTC | సార్వత్రిక ఎన్నికల వేళ సంక్రాంతి రికార్డును టీఎస్ఆర్టీసీ బ్రేక్ చేసింది. సంక్రాంతి సీజన్తో పోలిస్తే 10 శాతానికి పైగా ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 1.42 లక్�
Revanth Reddy | ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో హెచ్సీయూ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రంతో ఎన్ని�
Voter Slip | ఎన్నికలప్పుడు ఓటర్ స్లిప్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే.. మీకు ఈ ఓటర్ స్లిప్ అందలేదా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు.. మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే ఓటర్ స్లిప్ను ఆన్లైన్లో డౌన్లోడ్ �
Bhupalapally | గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన 147 పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా మాయమైంది. మరో 24 గంటల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా, సీసీ కెమెరా మాయమవడంత
దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10-12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల �
సామాజిక వాదం, మనువాదం ముసుగులో మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ�
KCR | సిద్దిపేట ప్రజలు ఎటువంటి పులులో తనకు తెలుసునని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మీరు పట్టుబడితే.. జట్టుకడితే.. లక్ష మెజార్టీ మీకు లెక్కనే కాదని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేస�
Dharmapuri Arvind | కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తాలిబన్ల రాజ్యం వస్తుందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ హెచ్చరించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన
KCR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండాలంటే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వినోద్కుమార్ గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేపు జిల్లా తీసేస్తా అంటే.. అడ్డం పడి కొట్లాడేటోడు.. యుద్ధం చేసేటోడు కావాలని త
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాకిచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని రే
Wine Shops | ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ �
KTR | భైంసాలో తనపై జరిగిన దాడి విషయంలో అభిమానులు ఆందోళన చెందవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తనకేమైనా జరిగిందేమోనని అభిమానులు ఫోన్లు చేస్తున్నారని తెలిపిన ఆయన.. ట్విట్టర్ (ఎక్
దేవుడి పేరు చెప్పి రాజకీయం చేస్తూ ప్రజలను తప్పదోవపట్టిస్తున్న బీజేపీకి, ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్య�