KCR | లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన రోడ్ షోకు విశేష స్పందన లభిస్తోంది. బుధవారం సాయంత్రం కరీంనగర్లో నిర్వహించిన రోడ్ షోకు జనం ప్రభంజనమై కదలివచ్చారు. దీంతో తెలంగాణ చౌరస్త�
KTR | రాహుల్ గాంధీ భ్రమలో ఉన్నారా...? తెలంగాణ ప్రజలతో డ్రామా ఆడుతున్నారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వేయని రైతు భరోసా వేసినట్లు.. ఎందుకీ అబద్ధాలు? ఎంతకాలం ఈ అసత్యాలు అని నిలదీశ�
KCR | దమ్ముంటే చేయగలిగిందే చెప్పాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హితవు పలికారు. రైతుబంధు ఇస్తానని ఎన్నికలప్పుడు చెప్లేదని.. కానీ రైతులకు కావాలని తర్వాత చేశామని చెప్పారు. వడ్లు తడిసిపోయినా కొన్నామని.. రైతు చన
KCR | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినవన్నీ భూటకపు హామీలు అని.. అరచేతిలో వైకుంఠం చూపించారని తెలంగాణ రైతాంగం బాధపడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన
Rahul Gandhi | హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ పాల్గొన్న ఈ సభకు జనాలు కరవయ్యారు. సభ ప్రారంభమైనప్పటికీ
Harish Rao | బీజేపీతో పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకే లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల సమావేశం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అభద్రతాభావం, అసహనం పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప చేతలు మాత్రం లేవని సీఎంపై ధ్వజమెత్తారు. ఇద్దరు, మ�
KCR | అతిగా ప్రవర్తిస్తున్న కొంతమంది పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పటాన్చెరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. మీరు అతిగా ప్రవరిస్తున్నారని తెల�
KCR | దేవుడు ఇచ్చిన ఈ ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజలే తనకు అండదండ అని.. ప్రజలే తనకు ఇన్స్పిరేషన్ అని.. ప్రజలే తనకు ఊపిరి అని పేర్కొన్నారు. లోక్సభ �
KCR | తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ అన్నారు. పార్లమెంటులో మనోళ్లు డజను మంది ఉంటేనే కచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు.. తెలంగాణకు నిధులు తెస్తారని స్పష్
KCR | అరచేతిలో వైకుంఠం చూపించి.. మనల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని తెలిపారు. రైతులను, యువకులను.. �
KCR | ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ బస్సు యాత్ర నర్సాపూర్ చేరుకుంది. ఇవాళ సాయంత్రం ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన కేసీఆర్.. గజ్వేల్ మీదుగా నర్సాపూర్ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస�
Kishan Reddy | సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రమాదవశాత్తూ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీప
KTR | తెలంగాణ కోసం పేగులు తెగే దాకా కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఒక దిక్కు ఉంటే.. కుర్ కురే బీజేపీ పార్టీ ఒక దిక్కు, కిరికిరి కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న�