DK Aruna | ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన అ�
KCR | ఇప్పుడు ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని.. ఒక హంటర్ కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పనిచేయించే అంకుశం అవసరం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు. అలాంటి అంకుశంలో ఓ పదునైన మొనదే
KCR | ఇప్పుడు ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని.. ఒక హంటర్ కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పనిచేయించే అంకుశం అవసరం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు. అలాంటి అంకుశంలో ఓ పదునైన మొనదే
Ponnam Prabhakar | బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థలతో వేధించడం తప్ప బీజేపీ చేసింది ఏమైనా ఉ�
Koppula Eshwar | ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు ఓటేసి మోసపోవద్దని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. సింగరేణి కార్మికుడి బిడ్డనైనా తనకు అవకాశం ఇస్తే అభివృద�
BRS | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమిస్తున్నది. ఇందులో భాగంగానే నాగర్కర్నూలు లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్
Telangana | ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు పండించిన వరిధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్కుమార్ డిమాండ్ �
Telangana | తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను విస్మరించిన కాంగ్రెస్కు మాదిగలను ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఓట్ల కోసం మాదిగ పల్లెలకు వస్తే తరిమి కొ�
Mamata Banerjee: సీఏఏ, ఎన్ఆర్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్లను తాము అంగీకరించబోము అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఎవరైనా అల్లర్లు చేయడాని వస్తే, మీరంతా నిశబ్ధంగా ఉండాలని, వాళ్లకు మీరు ఎర కావద్దు అని
Telangana | తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలు ఇచ్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇప్పుడు మళ్లీ అవే హామీలతో దేశ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పంచ�
RS Praveen Kumar | కరీంనగర్ కదన కుతూహలం మే 13 వరకు కొనసాగాలని నాగర్కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. కారు గుర్తుపై ఓటు వేసే వరకు ఇదే జోష్ ఉండాలన్నారు. కరీంనగర్లో ఆదివారం �
BRS | మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. ఆ రెండు నియోజకవర్గాల్లోని అన్ని సెగ్మెంట్ల వారీగా సమన్వయకర్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ�
అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి.. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో క�
Hyderabad | పార్లమెంటు ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొంపెల్లి మాధవీలతకు వై ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభ�
DK Aruna | రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావు..మిస్టర్ రేవంత్రెడ్డి ఆన్సర్మీ అంటూ బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినప్పటికీ ఆరు గ్యారంటీలను ఇంకా అమలు చేయలేదని మండ�