Rasamayi Balakishan | మాదిగల ద్రోహుల పార్టీ కాంగ్రెస్ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా మాదిగలకు ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్�
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఎవుసం ఆగమైందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలవికానీ హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు అన్నదాతను దగా చేసిందని.. పంటలకు నీరి
KTR | హైదరాబాద్లోని అంబర్పేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ
RS Praveen Kumar | ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీని వీడనని నాగర్కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. తాను గొర్రెను కాను.. కాలేనని.. ఇంకెక్కడి పోవాలన్న ఆలోచన కూడా లే
KTR | పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ముథోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కమిటీలో రమాదేవి, లలన్ శ్యాంసుందర్, విలాశ్ గాదేవర్, డాక్టర్ కిరణ్ క
Actor Govinda | బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. గురువారం శివసేన పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే గోవిందాకు పార్టీ కండు
BRS | పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ బీసీలకు పెద్ద పీట వేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సామాజిక న్యాయానికి దన్న�
Telangana | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రన్స్ టెస్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ eapcet (ఎంసెట్) పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించిం�
RS Praveen Kumar | తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చని శ్రేయోభిలాషులను ఉద్దేశించి నాగర్కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఒక ఉన్నతమైన లక
AP EAPCET | ఏపీ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈఏపీసెట్-2024 �
మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అలవిగాని, ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసగించిందని విమర్శించారు. శంషాబాద్లో బు