Ravula Sridhar Reddy | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలని కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగకపోతే మా ఎంపీలను బీజేపీ
KCR | వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరో నాలుగు లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముది�
KCR | వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ �
jairam Ramesh : నాలుగేండ్లకు పైగా సీఏఏను కేంద్రం ఎందుకు అమలు చేయలేదని, లోక్సభ ఎన్నికలకు నెల ముందుగా నోటిఫికేషన్ జారీ చేయడమేంటని పాలక బీజేపీని కాంగ్రెస్ నిలదీసింది.
Vinod Kumar | టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి సభ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్లోనే జరిగిందని బీఆర్ఎస్ నాయకుడు బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతుందని విశ్వాసాన్ని యావత్�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ కదనభేరి సభలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంచినీటి, సాగునీటి సరఫరాలో, కరెంటు సప్లయ్లో, ప్రజా సంక్షేమ పథకాల అమ
Congress Second List : రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. 43 మంది అభ్యర్ధులతో మంగళవారం రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
Kamal Nath | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ (Kamal Nath) తమ కంచుకోట అయిన చింద్వారా లోక్సభ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో వీడబోమని స్పష్టంచేశారు. కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఈసార
Loksabha Elections | లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలు అన్నీ తమ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో లోక్సభ అభ్యర్థులను విడతలవ�
KTR | ప్రభుత్వాన్ని నడపరాక, చేతకాక, పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఇచ్చేందుకు ఇష్టం లేకపోవటం వల్లే పంటలెండుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు అన్నారు. ఇది కాలం తెచ్చిన �
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో కరువు కనిపిస్తుందని తెలిపా�
KTR | కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. అసలు ఆయన ఏం మాట్లాడతడో.. ఎప్పుడు ఏం ఒర్రుతడో అర్థం కాదని ఆయన ఎద్దేవా చేశారు. చొక్కారావు, బద్దం ఎల్లారెడ్�