Revanth Reddy | మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ఎంపిక చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొలి అభ్యర్థిని ప్రకటించారు.
Kadiyam Srihari | కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను అమలు పరచలేక బీఆర్ఎస్ పార్టీ పై ఎదురుదాడి చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. బీజేపీ నాయకులు చవటలు, దద్దమ్మల్లా మాట్లాడుతున్నార�
Priyanka Gandhi | ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ - సమాజ్వాది పార్టీ పొత్తుపై గత కొద్ది రోజుల నుంచి నీలినీడ�
Bandi Sanjay | బీజేపీ - బీఆర్ఎస్ పొత్తు కాంగ్రెస్ పార్టీ సృష్టి అని బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు.
BJP | వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. గెలుపే లక్ష్యంగా పార్టీ బలంగా లేని లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఏయే నియోజకవర్గాల్�
విద్యుత్ రంగ ప్రైవేటీకరణతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా టీఎస్పీడీసీఎల్ ( TSSPDCL ) కార్యాలయం ఎదుట తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నిరసన తెలిపింది. సంయుక్త కిసాన్ మోర్చా, సెంటల్ ట్రేడ�
Kishan Reddy | రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి చాలా అనుకూలంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 17 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల నుంచి బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా వస్తున్నారని, ఎవరొచ్చినా చ
Tamil Nadu | 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల చివర్లో లేదా మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీంతో ఆయా సర్వే సంస్థలు.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ
Revanth Reddy | వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఇదివరకే టీపీ�
BRS | బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు అద్బుతమైన స్పందన వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 42 నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు ముగిశాయి. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి �
Bhatti Vikramarka | పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. 17 లోక్సభ స్థానాల కోసం మొత్తం 306 మంది ఆశావహులు దరఖాస్తు
Akhilesh Yadav : రానున్న లోక్సభ ఎన్నికలకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి పోటీ చేసే 16 మంది అభ్యర్ధులను సమాజ్వాదీ పార్టీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది.