Harish Rao | తెలంగాణకు ఢిల్లీ నుంచి ఏది రావాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తు�
JDU | కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల పంపకంపై ఇండియా కూటమి తీవ్ర కసరత్తు చ�
CM Revant Reddy | వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరిగే లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సన్నద్ధం అవుతున్నది. తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమితులయ్యారు.
Telangana | ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమే అని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రతిన�
అధిష్ఠానం ఆదేశిస్తే మ ల్కాజిగిరి లోక్సభ బరిలో ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘నాకు గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన అ నుభవం ఉన్నది. మేడ్చల్-మల్కాజిగి
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ (BRS) పార్టీ సన్నద్ధమవుతున్నది. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా ప్రతీ రోజు ఒక పార్లమెంటు నియోకవర్గం పరి�
‘పార్లమెంట్ ఎన్నికల్లో నూతనోత్సాహంతో పనిచేసి సత్తాచాటాలి. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన ఉండి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేలా చూడాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిస�
Amit Shah | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అనుకున్న సీట్లు సాధించలేదని.. 30 సీట్లు వస్తాయని ఆశించామని పేర్కొన్నారు. వర్గ విభేదాల కారణంగానే నష్ట
Priyanka Gandhi | వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఇదే సమావేశంలో ప్రియాంక గాంధీ పోటీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. వారణాసి నియోజకవర్గం నుంచి మోదీపై ప్ర�
Karnataka | కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించా�
Loksabha Elections | లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ �
Barrelakka | ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోలేదని, ప్రజల మనసులు గెలిచానని కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిన శిరీష (బర్రెలక్క) చెప్పారు. స్వతంత్య్ర అభ్యర్థిగా 6 వేల ఓట్లు సాధి�