జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఒక దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election) అంటే అది రాష్ట్రాలపై దాడిగా ఆయన అభివర్ణించారు.
ఈ ఏడాది డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు పాలక బీజేపీ పావులు కదుపుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) పేర్కొన్నారు.
Aravind Kejriwal | ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశం ఆధారంగానే 2024 లోక్ సభ ఎన్నికల్లో పోరాడతాం అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.
CM KCR | వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా