Voter turnout | లోక్సభ తొలి విడత ఎన్నికల్లో పోలింగ్ చాలా తక్కువగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ సమయం ముగిసేటప్పటికి క్యూలైన్లలో ఉన్
Asaduddin Owaisi | ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ నామినేషన్ వేశారు. శుక్రవారం ఆయన తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానిక వెళ్లారు. అక్కడ ఎన్నికల రి�
Kishan Reddy | తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన ఆయన రిటర్న�
KTR | మోదీని చౌకీదార్ చోర్ అని రాహుల్ బాబా అంటున్నాడని.. కానీ మోదీ చౌకీదార్ కాదు బడేభాయ్ అని రేవంత్ బాబా అంటున్నాడని కేటీఆర్ విమర్శించారు. అదానీ ఫ్రాడ్ అని రాహుల్ అంటే.. అదానీ ఫ్రెండ్ అని రేవంత్ అం
KTR | తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాదే అని కేటీఆర్ అన్నారు. పద్మారావు మంచి నాయకుడు అని తెలిపారు. ద్మారావు పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి కూడా భయపడుతున్నాడని తెలిపారు. అంటే ఇక్కడ మన గెలుపు
Motkupalli Narasimhulu | తాను గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని.. కానీ రేవంత్ రెడ్డి హయాంలో జరిగినంతటి అన్యాయం మునుపెన్నడూ జరగలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ టి�
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన ప్రకటనలు మరిచిపోయి గజినీలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలు చేయలేదని, ఇప్పుడు కొత్�
Srinivas Goud | బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటికావడం అసాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తలతో శ్రీనివాస్ గౌడ్ విస్తృత స్థాయి సమావ�
డిసెంబర్ 9వ తేదీన రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి.. అధికారంలోకి రాగానే మాటమార్చారని సీఎం రేవంత్ రెడ్డిపై కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ సీరియస్ అయ్యారు. ఎన్నికల కోడ్ను �
Loksabha Elections | ఎన్నికల వేళ అభ్యర్థులుపడే పాట్లు అన్నీఇన్నీ కావు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం అభ్యర్థులు ఎన్నో జిమ్మిక్కులు చేస్తుంటారు. ప్రచారం వేళ బట్టలుతికే దగ్గరికి వెళ్తే బట్టలుతుకుతారు. అంట్లు తోమే దగ్గరిక�
KCR | ‘తెలంగాణ ప్రజలు, రైతుల చేతుల్లో ఉన్న ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ఎందుకు పడాలి? అందుకే ప్రజల చేతుల్లో కాంగ్రెస్ మెడలు వంచి పనులు చేయించే అంకుశం కావాలి. అంటే కచ్చితంగా తెలంగాణలోని అన్�
Telangana | ఓటమి భయంతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి తనపై కుట్రలు పన్నుతున్నాయని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయిం�
Srinivas Goud | రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ సర్కారు ఆగమాగం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. కృష్ణ మండలం హిందూపూర్ బసవేశ్వర కల్యాణమండపంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో శ