KTR | పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ముథోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కమిటీలో రమాదేవి, లలన్ శ్యాంసుందర్, విలాశ్ గాదేవర్, డాక్టర్ కిరణ్ కమ్మేవర్ సభ్యులుగా ఉంటారని తెలిపారు.
KTR | పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ముథోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కమిటీలో రమాదేవి, లలన్ శ్యాంసుందర్, విలాశ్ గాదేవర్, డాక్టర్ కిరణ్ కమ్మేవర్ సభ్యులుగా ఉంటారని తెలిపారు.