కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయి ప్రాజెక్టుకు 80 వేల కోట్లకు పైగా వ్యయం రూపాయి వ్యయానికి రూపాయిన్నర లబ్ధి లోక్సభలో జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ ఉత్తమ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం 18 లక్షలఎకరాలు
Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పై ఇప్పటి వరకు రూ.80వేలకోట్లకుపైగా వ్యయం చేసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (union jal shakti ministry) బుధవారం లోక్సభలో
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ క్రిమినల్ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. లఖింపూర్ ఖేరి ఘటనలో మంత్రి అజయ్ మిశ్రా నిందితుడని, ఆయన్ను మంత్రి పద
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను మంత్రిపదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లఖింపూర్ ఘటన కేసులో మంత్రి అజయ్ను తొలగించాలంటూ ఆయన ఇవాళ ల�
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గత ఏడేండ్లలో 8,81,254 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభకు తెలిపింది. గత ఏడేండ్లలో చూసుకుంటే ఒక ఏడాదిలో పౌరసత్వ�
Nithyanand Rai: దేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)కి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఏటికేడు క్రమంగా తగ్గుతున్నదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ లోక్సభలో మాట్లాడారు. కిసాన్ ఆందోళనలో 700 మంది రైతులు అమరులయ్యారన్నారు. దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాపణలు కోరారు, కానీ ఆ అమర రైతుల డేటా ప్రభుత్వం దగ�
Lok Sabha: పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన స్వరం పెంచారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ రేపటికి వాయిదాపడగా.. లోక్సభలో
న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు మరోసారి లోక్సభలో డిమాండ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమైన తర్వాత�