న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాల(కేవీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్రావు ప్�
Nirmala Sitharaman | లోక్సభ కార్యకలాపాలు ప్రారంభంకాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2022-23కు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమ్ముకశ్మీర్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దీటైన పోటీ ఇచ్చిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) దాని మిత్రపక్షాలు 125 స్ధానాలకు పరిమితమయ్యాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్ధానం నుంచి ఆ పార్టీ సీనియ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి హస్తం ఉన్నదని వివేకా కూతురు సునీత ఆరోపించారు. ఈ కేసులో అవినాష్రెడ్డి పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని సోమవారం లోక్సభ స్పీకర్
ప్రత్యేక తెలంగాణకు రాజముద్ర పడేదాక ప్రతీ క్షణం ఉత్కంఠే. ప్రతీ మజిలీ ప్రసవవేదనే. అనేక కుట్రలను ఛేదిస్తూ.. అనేక ఎత్తుగడలను చిత్తుచేస్తూ దేశంలో తెలంగాణ విజయపతాకను ఎగురవేసి నేటికి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి.
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు ఇవాళ లోక్సభలో ఆందోళన చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత.. వెల్లోకి దూసుకువెళ్లి నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన
ప్రజారోగ్యానికి ఏయే చర్యలు తీసుకుంటున్నదని పార్లమెంట్లో టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజల సుస్థిర ఆరోగ్యానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఒక శాతం కే�
లోక్సభ ఎన్నికలు రెండేండ్ల సమీపానికి వచ్చిన స్థితిలో జాతీయ ప్రత్యామ్నాయ ఆవిర్భావం గురించిన ఆలోచనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పనిచేస్తున్నది.ప్రతిపక్షాలు మాత్రమే కాదు. అది వారు సహజంగానే చేస్తారు. ఇక్కడ
న్యూఢిల్లీ: బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు 2021ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మా�
న్యూఢిల్లీ: ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానికి సంబంధించిన బిల్లుకు లోక్సభలో ఆమోదం దక్కింది. ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021.. మూజువాణి ఓటు ద్వారా క్లియరెన్స్ పొందింది. అయితే ఇవాళ మధ్యాహ్నంఒ స్వల�
Lok Sabha: లఖింపూర్ ఖేరీ ఘటనపై విపక్షాల ఆందోళనతో ఇవాళ లోక్సభ ( Lok Sabha ) దద్ధరిల్లింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా