న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు స్టార్ట్ అయ్యాయి. లోక్సభ, రాజ్యసభలోనూ కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల ప�
బుల్డోజర్ రాజకీయాల్ని నమ్ముకున్న బీజేపీ మరో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చటంలో విజయం సాధించింది. దేశంలో మోదీ హయాం మొదలైన తర్వాత పలు రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అప్రజాస్వామికం�
మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. పంజాబ్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి గుర్మైల్ సింగ్
ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని బీజేపీ జూలై 7తో నఖ్వీ పదవీ కాలం పూర్తి 2014 నుంచే లోక్సభలో బీజేపీ తరఫున ముస్లిం ఎంపీల ప్రాతినిధ్యం సున్నా తాజాగా రాజ్యసభలో కూడా అదే పరిస్థితి న్యూఢిల్లీ, జూన్ 6: ‘సబ్ కా సాత్. సబ�
దేశంలో ఉపఎన్నికల నగారా మోగింది. ఆరు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 26న ఫలితాలు వెల్లడిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు బుధవారం షెడ్యూల్ను ప్రకటించింది. పంజాబ్
అన్నింటిపై మేమే ఆదేశాలివ్వాలంటే ఎలా: సీజేఐ న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రాజకీయంగా సున్నితమైన అంశాలపై కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలంటే ‘లోక్సభ, రాజ్యసభ, ప్రజా ప్రతినిధులు ఉన్నది దేనికి’ అని సీజేఐ జస్టిస్ ఎ
TRS | ధాన్యం సేకరణ అంశంపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) ఎంపీల పోరాటం కొనసాగుతున్నది. రెండో విడుత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా దాదాపు 20 రోజులుగా నిరంతరాయంగా ధాన్యo విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి
లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల పోరాటం కేంద్రం వైఖరికి నిరసనగా సభనుంచి వాకౌట్ హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ పోరు ఉధృతి మరింత పెరిగింది. ఒకవైపు రాష్ట్రంలో న
న్యూఢిల్లీ: వైద్య విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు సడలింపు ఇచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించిందని ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. మూ�
TRS | ధాన్యం సేకరణపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) అలుపెరుగని పోరాటం చేస్తున్నది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చింది.
దోషులతో పాటు అనుమానితుల కొలతలు, బయోమెట్రిక్, జీవ నమూనాలను సేకరించేందుకు అవకాశం కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లును సోమవారం లోక్సభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ఈ బిల్ల�
న్యూఢిల్లీ: సామూహిక హనానికి పాల్పడే ఆయుధాల సేకరణ కోసం నిధుల సమీకరణపై నిషేధాన్ని విధిస్తూ ఇవాళ లోక్సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. ఇలాంటి కార్యక్రమాల కోసం నిధులు సేకర�