దేశంలో ఉపఎన్నికల నగారా మోగింది. ఆరు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 26న ఫలితాలు వెల్లడిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు బుధవారం షెడ్యూల్ను ప్రకటించింది. పంజాబ్
అన్నింటిపై మేమే ఆదేశాలివ్వాలంటే ఎలా: సీజేఐ న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రాజకీయంగా సున్నితమైన అంశాలపై కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలంటే ‘లోక్సభ, రాజ్యసభ, ప్రజా ప్రతినిధులు ఉన్నది దేనికి’ అని సీజేఐ జస్టిస్ ఎ
TRS | ధాన్యం సేకరణ అంశంపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) ఎంపీల పోరాటం కొనసాగుతున్నది. రెండో విడుత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా దాదాపు 20 రోజులుగా నిరంతరాయంగా ధాన్యo విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి
లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల పోరాటం కేంద్రం వైఖరికి నిరసనగా సభనుంచి వాకౌట్ హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై టీఆర్ఎస్ పోరు ఉధృతి మరింత పెరిగింది. ఒకవైపు రాష్ట్రంలో న
న్యూఢిల్లీ: వైద్య విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులకు సడలింపు ఇచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించిందని ఇవాళ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. మూ�
TRS | ధాన్యం సేకరణపై పార్లమెంటులో టీఆర్ఎస్ (TRS) అలుపెరుగని పోరాటం చేస్తున్నది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరోసారి వాయిదా తీర్మానం ఇచ్చింది.
దోషులతో పాటు అనుమానితుల కొలతలు, బయోమెట్రిక్, జీవ నమూనాలను సేకరించేందుకు అవకాశం కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లును సోమవారం లోక్సభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ఈ బిల్ల�
న్యూఢిల్లీ: సామూహిక హనానికి పాల్పడే ఆయుధాల సేకరణ కోసం నిధుల సమీకరణపై నిషేధాన్ని విధిస్తూ ఇవాళ లోక్సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. ఇలాంటి కార్యక్రమాల కోసం నిధులు సేకర�
న్యూఢిల్లీ: రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు ఇవాళ రాజ్యసభలో రగడ సృష్టించాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఇవాళ రెండు సార్లు రాజ్య�
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వ�
ఎనిమిదేండ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానుస్తూ వస్తున్న ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లోక్స�
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై ఇవాళ లోక్సభలో రగడ చెలరేగింది. జీరో అవర్లో ఈ అంశం గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్