జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులను విభజించేందుకు పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
మూడేళ్లలో అసంఘటిత రంగాలకు చెందిన మొత్తం 1.12 లక్షల మంది రోజువారీ వేతన జీవులు ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల�
Rahul Gandhi | రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం లోక్సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పెదవి విరిచారు. ప్రధాని ప్రసంగం తనకు ఏమాత్రం సంతృప్తినివ్వల
Adhir Ranjan Choudhury | లోక్సభలో ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుపై తీవ్ర విమర్�
కేంద్ర ప్రభుత్వం మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ను ఈ ఏడాది (2022-23)కి రద్దు చేసిందని, మైనార్టీ విద్యార్థులకు దీనిని వెంటనే మంజూరు చేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు.
lok sabha, rajya sabha adjourned: హిండెన్బర్గ్ రిపోర్ట్పై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
Nirmala Sitharaman: పొల్యూటింగ్ బదులుగా పొలిటికల్ అని అనేశారు మంత్రి నిర్మల. దీంతో సభలో నవ్వులు పూశాయి. బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ నిర్మల ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలికారు.
MP Faizal | లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్పై అనర్హత వేటు పడింది. హత్యాయత్నం కేసులో ముద్దాయిగా తేలడంతో కవరట్టీ సెషన్ కోర్టు ఆయనకు పదేండ్ల జైలుశిక్ష విధించింది. దీంతో ఆయనపై లోక్సభ స్పీకర్