Parliament winter session | పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈ సాయంత్రం ఢిల్లీలో లోక్సభ, రాజ్యసభకు చెందిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ)లు భేటీ కానున్నాయి. లోక్సభ
రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అద్భుత విజయాలు సాధించబోతున్నది. హ్యాట్రిక్ విజయంతో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నది. తెలుగు రాష్ర్టాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి వ�
Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్ట�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్డారు. ‘అమిత్ షా ఓ పిచ్చోడు. తెలివి తక్కువ వ్యక్తి. బీహార్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైతే పీకిపారేశామో..
రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై టీఆర్ఎస్ లోకసభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: నాలుగు రోజులు ముందుగానే పార్లమెంట్లో ఉభయసభలు వాయిదాపడ్డాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి 16 రోజులు. అయితే ఇవాళ సభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత రెండు సభలను నిరవధికం�
న్యూఢిల్లీ: వివాదాస్పద విద్యుత్తు సవరణ బిల్లు-2022ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. విపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. విద్యుత్తు సరఫరాలోకి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించేల�
ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటన పార్లమెంటరీ కమిటీ 81 సవరణలు ప్రతిపాదించిన నేపథ్యంలో నిర్ణయం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కొత్త బిల్లు న్యూఢిల్లీ, ఆగస్టు 3: వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు-2019పై కేంద్రం వెనక�
లోక్సభలో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 3: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్సభలో బుధవారం కేంద్ర మంత్రి జితేంద
తెలంగాణలో 99.4 శాతం భూముల రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించి వివరాలను ఆన్లైన్లో
న్యూఢిల్లీ: ఆత్మహత్యలపై కేంద్ర హోంశాఖ ఇవాళ ఎన్సీఆర్బీ డేటాను రిలీజ్ చేసింది. సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో 1,34,516, 1,39,123, 1,53,052 మ