Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
Criminal Laws: క్రిమినల్ చట్టాలను మార్చే ఉద్దేశంతో కేంద్రం ఇవాళ మూడు కొత్త బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆ బిల్లులను ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ
మామిడి కాయల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తున్నది. మామిడి తోటల సాగు విస్తీర్ణంలో దేశంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచిన తెలంగాణ.. ఉత్పత్తిలో మాత్రం ఐదో స్థానంలో నిలవడం విశేషం.
Mahua Moitra: ప్రధాని మోదీపై దేశం విశ్వాసం కోల్పోయిందని ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీ గురించి ఎట�
No-Confidence Motion | కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion)పై నేడు ప్రధాని మోదీ (Pm Modi) సమాధానం ఇవ్వనున్నారు.
అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ సందర్భంగా బుధవారం లోక్సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మణిపూర్ అంశంపై విపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టాయి. ఓవైపు మణిపూర్ హింసతో �
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ (Smriti Irani) రాహుల్ ఫోబియాతో బాధపడుతున్నారని, ఆమె ఈ ఫోబియా నుంచి బయటపడాలని కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ అన్నారు.
Rahul Gandhi Flying kiss : రాహుల్ గాంధీ ఇచ్చిన ఫ్లయింగ్ కిస్పై వివాదం చెలరేగింది. లోక్సభలో ఇవాళ తన ప్రసంగం సమయంలో రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్త
Rahul Gandhi: మణిపూర్లో భారతమాతను హత్య చేశారని కేంద్ర సర్కార్పై రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో ఆయన మాట్లాడారు. కొన్ని రోజుల క్రితం తాను మణిపూర్కు వెళ్లానని, క�
No Confidence Motion: ఇది సంఖ్యా బలానికి చెందిన విషయం కాదు అని, మణిపూర్కు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని, ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడం కోసమే తాము తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు కాంగ్రెస�
No-Confidence Motion | ప్రధాని మోదీ ప్రభుత్వం (Pm Modi Govt)పై విపక్ష కూటమి ‘ఇండియా’ (INDIA) లోక్ సభ (Lok Sabha )లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion) పై నేడు చర్చ జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో చర్చ ప్రారంభం
Lok Sabha | భారతదేశ పౌరుల వ్యక్తిగత డాటా రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు - 2023’ కు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ �