గీతా ప్రెస్కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి తనకేమాత్రం తెలియదని కాంగ్రెస్ ఎంపీ, అవార్డు ఎంపిక కమిటీ సభ్యుడైన అధీర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు.
BRS Party | లోక్సభలో ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్పు చేస్తూ లోక్సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం తెలిపారు.
లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్లో అన్యాయంపై దక్షిణాది రాష్ర్టాలు రాజకీయాలకతీతంగా గళమెత్తాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు. 2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్�
మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యం ఎలా తయారైందో తెలుసుకోవటానికి పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఒక తాజా ఉదాహరణ. 140 కోట్ల మంది భారతీయులు గర్వంతో, సంతోషంతో తిలకించాల్సిన ఈ చారిత్రక సందర్భం.. రాష్ట్రపతి,
అధునాత వసతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్ద సెంగోల్ను (Sengol) ప్రతిష్టించారు. అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోదీకి లోక్స�
MP's Disqualifie | మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం కోల్పోయారు. ఈ క్రమంలో ప్రజాప్రాతినిథ్య చట్టం1951పై మరోసారి చర్చ మొదలైంది. చట్టం ఆధారంగా 1988 నుంచి �
ఓ కేసులో దోషిగా తేలి, నాలుగేండ్ల జైలు శిక్ష పడిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీపై ఊహించినట్టుగానే అనర్హత వేటు పడింది. ఈ మేరకు అఫ్జల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేష
అటవీ సంరక్షణపై ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ‘అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు’ను లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు నిరసన తెలిపాయి. జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న వ్యూహాత్మ
Minister Puvvada | తల్లిదండ్రుల మానసిక క్షోభకు కారకుడైన బండి సంజయ్కు ఆ పదవిలో ఉండే నైతిక హక్కులేదని, తక్షణమే లోక్సభ స్పీకర్(Lok Sabha) ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార�
పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని (Rahul Gandhi) సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో 24 గంటల వ్యవధిలోనే లోక్సభ సెక్రటేరియట్ రాహుల్పై అనర�
Finance Bill:ఫైనాన్స్ బిల్లు 2023కి లోక్సభ ఇవాళ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు 45 సవరణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ అంశంపై కమిటీని ఏ
Parliament | పార్లమెంట్లో రభస కంటిన్యూ అవుతూనే ఉన్నది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ఉభయసభల్లో వాయిదాల పర్వం మాత్రం ఆగడంలేదు.