లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి పాలక పక్షం ఆఖరి ప్రాధాన్యం ఇవ్వడంపై బీఆర్ఎస్ తదితర విపక్షాలు నిరసన తెలిపాయి. బిజినెస్ అడ్వైజర్ కమిటీ(బీఏసీ) సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. మంగళవారం మధ్యాహ్నం బీఎసీ సమ�
Lok Sabha | 1969 నాటి జనన మరణాల నమోదు చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చిన సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పాత చట్టానికి పలు సవరణలు చేస్తూ కొత్తగా రూపొందించిన జనన మరణాల నమోదు (సవరణ)
Delhi services bill | ఢిల్లీ పరిపాలనను తమ కంట్రోల్ లోనే ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాజధానిలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వ సేవలపై నియంత్రణ విధిస్తూ కేంద్రం ఓ ఆర్డినెన్స్ �
Cinematograph Bill 2023 | సినీ మాధ్యమంలో సృజనాత్మక వ్యక్తీకరణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ చట్టం పరిధుల మేరకు మాత్రమే ఉండాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1952లో సినిమాటోగ్రఫీ చట్టానికి రూపకల్పన చేసింది. అయితే ఈ 70 ఏండ్ల కాలంలో
తెలంగాణకు కేంద్రియ విద్యాలయాల మంజూరులో కేంద్ర ప్రభుత్వ వివక్షపై లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేండ్లలో తెలంగాణలో ఒక కేంద్రియ విద్యాలయాన్ని కూడా ఎందుకు ఏర్పాట�
Parliament Sessions | మణిపూర్ అంశం (Manipur violence) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Monsoon Session) కుదిపేస్తోంది. దీంతో ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది.
న్యూఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమ�
Mines and Minerals Amendment Bill: త్వరలో బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 2025-06 నాటికి బొగ్గు దిగుమతిని నిలిపివేస్తామన్నారు. ఇవాళ లోక్సభలో గనులు,ఖనిజాల సవ�
Jamili Elections | జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. దేశమంతా ఒకేసారి (పార్లమెంట్, అసెంబ్లీలకు) ఎన్నికలు నిర్వహించి, లబ్ధి పొందేందుకు తహతహలాడిన మోదీ సర్కార్ దానిపై వెనక్కి తగ్గింది. జమిలి �
నూనెగింజలు, ఆయిల్పాం విత్తనాల ఉత్పత్తి విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదని, నిధుల విడుదలలో చిన్నచూపు చూస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Forest Conservation Amendment Bill: అటవీ పరిరక్షణ సవరణ బిల్లును ఇవాళ లోక్సభ ఆమోదించంది. పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. దేశ సరిహద్దుల్లో వద్ద సుమారు వంద కిలోమీట�