MP's Disqualifie | మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం కోల్పోయారు. ఈ క్రమంలో ప్రజాప్రాతినిథ్య చట్టం1951పై మరోసారి చర్చ మొదలైంది. చట్టం ఆధారంగా 1988 నుంచి �
ఓ కేసులో దోషిగా తేలి, నాలుగేండ్ల జైలు శిక్ష పడిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీపై ఊహించినట్టుగానే అనర్హత వేటు పడింది. ఈ మేరకు అఫ్జల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేష
అటవీ సంరక్షణపై ప్రస్తుతం ఉన్న నిబంధనలను మార్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ‘అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు’ను లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టినప్పుడు విపక్షాలు నిరసన తెలిపాయి. జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న వ్యూహాత్మ
Minister Puvvada | తల్లిదండ్రుల మానసిక క్షోభకు కారకుడైన బండి సంజయ్కు ఆ పదవిలో ఉండే నైతిక హక్కులేదని, తక్షణమే లోక్సభ స్పీకర్(Lok Sabha) ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార�
పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని (Rahul Gandhi) సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతో 24 గంటల వ్యవధిలోనే లోక్సభ సెక్రటేరియట్ రాహుల్పై అనర�
Finance Bill:ఫైనాన్స్ బిల్లు 2023కి లోక్సభ ఇవాళ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు 45 సవరణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ అంశంపై కమిటీని ఏ
Parliament | పార్లమెంట్లో రభస కంటిన్యూ అవుతూనే ఉన్నది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ఉభయసభల్లో వాయిదాల పర్వం మాత్రం ఆగడంలేదు.
సరిహద్దు ప్రాంతాల్లో చైనా, ఇతర పొరుగు దేశాల చొరబాట్లు, భారత భూభాగాల ఆక్రమణల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పించుకోనే ధోరణితో వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.
జమిలి ఎన్నికల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని పేర్కొన్నది.
Lok Sabha: లోక్సభ మూగబోయింది. 20 నిమిషాల పాటు ఆడియో మ్యూట్ అయ్యింది. సౌండ్ లేకుండా ప్రసారాలు సాగాయి. విపక్షాల ఆందోళనల్ని అడ్డుకునేందుకే.. లోక్సభ లైవ్ ఆడియోను ఆపేశారు.