Lok Sabha | మణిపూర్లో హింసాత్మక ఘటనలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఉదయం సభ ప్రారంభమవగానే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదా
Parliament session | మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటు ఉభయసభల్లో రభస కొనసాగుతున్నది. జాతుల మధ్య పోరాటంతో అట్టుకుడుతున్న మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని, ఉభయసభల్లో ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని ప్�
న్యూఢిల్లీ: ఇండియన్ మిలిటరీలో 11,266 మంది యువ అధికారుల కొరత ఉన్నదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో వెల్లడించింది. మేజర్, కెప్టెన్ ర్యాంకు స్థాయిలో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది.
వరుసగా రెండో రోజూ మణిపూర్ అంశం పార్లమెంట్ను కుదిపేసింది. మణిపూర్ హింసపై విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో ఉభయ సభల్లోనూ శుక్రవారం గందరగోళం నెలకొన్నది. విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ దద్దరిల్లింద�
ఖమ్మం జిల్లాకు సంబంధించి పెండింగులో ఉన్న వివిధ రైల్వే సమస్యల పరిష్కారానికి లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్తో శుక్రవారం భేటీ అయ్యారు.
Parliament Sessions | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) వాడీవేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు కూడా మణిపూర్ అంశం (Manipur issue)పై ప్రతిపక్షాల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ (Lok Sabha) సోమవారానికి వాయిదా ప�
Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడటంతో ఎగువ, దిగువ సభలను వాయిదా వేశార
దేశవ్యాప్తంగా సోలార్పార్కుల ఏ ర్పాటు, వాటి ఇన్స్టలేషన్కు కేంద్ర ప్రభు త్వం తీసుకుంటున్న చర్యలేమిటని లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల 40 జీడబ్ల్యూ సామర్థ్యంతో 57 పెద
మణిపూర్లో జరుగుతున్న దారుణాలు, హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే మణిపూర్
Parliament Session | హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అంశం పార్లమెంట్ ఉభయసభలను (both Houses) కుదిపేస్తోంది. ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళ పరిస్థితుల�
వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందటమే లక్ష్యంగా బీజేపీ కొత్త కుట్రలకు తెరతీస్తున్నది. పీఎం ఆవాస్ యోజన ప్రయోజనాలను లక్షిత రాష్ర్టాలకు తరలిస్తున్నది. ఈ మేరకు జాతీయ పత్రిక ‘ఇండియన్ ఎక్స్ప్రెస్'