ఆరేండ్లలో దేశంలో నమోదైన మరణాలు సగటున కోటి జనాభాకు 85 కస్టడీ డెత్స్ యూపీ టాప్.. రెండేండ్లలో 952 మంది మృతి లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 27: కస్టడీలో ఉన్నవారు అర్ధాంతరంగా కడతేరుతున్నా
దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని పలువురు లోక్సభ ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు మంగళ
Swiss Banks | స్విస్ బ్యాంకుల్లో 2021 సంవత్సరంలో భారతీయుల డిపాజిట్లు 8.3శాతం తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్లాక్ మనీ ట్యాక్స్ చట్టం కింద విదేశాల్లో 368 అప్రకటిత ఆస్తుల డిపాజిట్ కేసుల
నలుగురు పిల్లల తండ్రి అయిన బీజేపీ ఎంపీ రవికిషన్ జనాభా నియంత్రణపై లోక్సభలో ప్రైవేటు బిల్లు తీసుకొస్తాననడంపై నెటిజన్లు చురకలంటిస్తున్నారు. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మందిని కనకూడదన్నది ఆ బిల్లు ఉద్దే�
ఎన్డీఆర్ఎఫ్ నిధులివ్వలేదని లోక్సభలో చెప్పిన నిత్యానంద ఎస్డీఆర్ఎఫ్ జాబితా చూపిస్తూ.. అవే నిధులన్న కిషన్రెడ్డి అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిధులుంటాయని బొంకు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఉల్టా �
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు స్టార్ట్ అయ్యాయి. లోక్సభ, రాజ్యసభలోనూ కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల ప�
బుల్డోజర్ రాజకీయాల్ని నమ్ముకున్న బీజేపీ మరో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చటంలో విజయం సాధించింది. దేశంలో మోదీ హయాం మొదలైన తర్వాత పలు రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అప్రజాస్వామికం�
మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. పంజాబ్లో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి గుర్మైల్ సింగ్
ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని బీజేపీ జూలై 7తో నఖ్వీ పదవీ కాలం పూర్తి 2014 నుంచే లోక్సభలో బీజేపీ తరఫున ముస్లిం ఎంపీల ప్రాతినిధ్యం సున్నా తాజాగా రాజ్యసభలో కూడా అదే పరిస్థితి న్యూఢిల్లీ, జూన్ 6: ‘సబ్ కా సాత్. సబ�