న్యూఢిల్లీ: కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఇవాళ ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చార
న్యూఢిల్లీ : దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చకు లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంగీకరించింది. లోక్సభలో రూల్ 193 ప్రకారం ఈ వారంలో చర్చ జరుగనున్నది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజకీయ పార్టీల స�
న్యూఢిల్లీ: నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి పార్లమెంట్ ఉభయసభల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజ్యసభలో రూల్ 222 కింద ఈ అంశాన్ని చర్చించాలని వాయిదా తీర్మానంలో టీఆర్ఎస్ నేత
MP Nama Nageswara rao | దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయా�
టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావు లోక్సభలో వాయిదా తీర్మానానికి సంబంధించిన నోటీసును ఇచ్చారు. దేశంలో ప్రబలిపోతున్న నిరుద్యోగం, నిరుద్యోగ యువత చేసుకుంటున్న ఆత్మహత్యలపై చర్చను కోరుతూ ఆయ�
గిరాకీ ఆధారంగానే ధాన్యం కొనుగోలు చేస్తాం అనేక అంశాలపై కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి లోక్సభలో ఎంపీల ప్రశ్నకు కేంద్రం జవాబు ధాన్యం కొనుగోలుపై బయటపడ్డ కేంద్రం పాలసీ ధాన్యం కొనుగోలునుంచి తప్పించుకొనే సంక�
ఆదివాసీ గిరిజనుల మనోభావాలను కేంద్ర మంత్రి దెబ్బతీయడమే కాకుండా రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని అవహేళన చేశారని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంల�
న్యూఢిల్లీ, మార్చి 23: జాతీయ రహదారులపై రెండు టోల్ బూత్ల మధ్య దూరం కచ్చితంగా 60 కిలోమీటర్లు ఉండాలని, మధ్యలో అదనంగా ఏర్పాటు చేసిన వాటిని మూడు నెలల్లో పూర్తిగా తొలగిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకట
న్యూఢిల్లీ: ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఇవాళ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ
కేంద్రీయ పాఠశాలల్లో ప్రవేశాలకు ఒక్కో విద్యాసంవత్సరంలో 10 మంది వరకు విద్యార్థులను సిఫారసు చేసేలా ఎంపీలకు కల్పించిన కోటాను తొలగించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది.
SFI | సీపీఎంకు చెందిన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) రాష్ట్రంలో ఓ ఉగ్రవాద సంస్థలా మారిందని, దానిపై వెంటనే నిషేధం విధించాలని కేరళ కాంగ్రెస్ ఎంపీ హిబి ఎడెన్ లోక్సభలో డిమాండ్ చేశారు. లోక్సభ సమావేశాల�
కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే రేపోమాపో రైల్వేను కూడా ప్రైవేటుపరం చేసేలా ఉన్నదని ప్రతిపక్షాలు విమర్శించాయి. రైల్వే నిధుల కేటాయింపుపై మంగళవారం లోక్సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు కే సురేశ్ మాట�