న్యూఢిల్లీ: ఆత్మహత్యలపై కేంద్ర హోంశాఖ ఇవాళ ఎన్సీఆర్బీ డేటాను రిలీజ్ చేసింది. సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో 1,34,516, 1,39,123, 1,53,052 మ
ఆరేండ్లలో దేశంలో నమోదైన మరణాలు సగటున కోటి జనాభాకు 85 కస్టడీ డెత్స్ యూపీ టాప్.. రెండేండ్లలో 952 మంది మృతి లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 27: కస్టడీలో ఉన్నవారు అర్ధాంతరంగా కడతేరుతున్నా
దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని పలువురు లోక్సభ ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు మంగళ
Swiss Banks | స్విస్ బ్యాంకుల్లో 2021 సంవత్సరంలో భారతీయుల డిపాజిట్లు 8.3శాతం తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్లాక్ మనీ ట్యాక్స్ చట్టం కింద విదేశాల్లో 368 అప్రకటిత ఆస్తుల డిపాజిట్ కేసుల
నలుగురు పిల్లల తండ్రి అయిన బీజేపీ ఎంపీ రవికిషన్ జనాభా నియంత్రణపై లోక్సభలో ప్రైవేటు బిల్లు తీసుకొస్తాననడంపై నెటిజన్లు చురకలంటిస్తున్నారు. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మందిని కనకూడదన్నది ఆ బిల్లు ఉద్దే�
ఎన్డీఆర్ఎఫ్ నిధులివ్వలేదని లోక్సభలో చెప్పిన నిత్యానంద ఎస్డీఆర్ఎఫ్ జాబితా చూపిస్తూ.. అవే నిధులన్న కిషన్రెడ్డి అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిధులుంటాయని బొంకు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఉల్టా �