న్యూఢిల్లీ, నవంబర్ 29: పనిచేయడానికి లోక్సభ ఆకర్షణీయమైన స్థలం కాదని ఎవరన్నారు.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. శ�
న్యూఢిల్లీ: 127వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం సంతోషకర విషయమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన లోక్సభలో మాట్లాడారు. ఈ సవరణ బిల్లుతో �
రాష్ర్టాలకే ఓబీసీ జాబితా అధికారం బిల్లు ఆమోదానికి విపక్షాల మద్దతు న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఓబీసీ జాబితాకు సంబంధించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. తమ సొంత ఓబీసీ జాబిత�
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో.. పార్లమెంట్ పదే పదే వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాలు జూలై 19న మొదలైన నాటి నుంచి లోక్సభ, రాజ్యసభల్లో ఇవే �
లోక్సభకు కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలో 59 శాతం ప్రాంతాల్లో భూకంపం ముప్పు పొంచి ఉన్నదని సెస్మిక్ జోనింగ్ మ్యాప్ పేర్కొంది. ఈ ప్రాంతాలను నాలుగు విభాగాలుగా విభజించింది. జోన్ V (భూకంపం ముప్ప�
రైతు ఆత్మహత్యలు తగ్గిన రాష్ర్టాలలో తెలంగాణ ఫస్ట్ 2018తో పోలిస్తే మరుసటి ఏడు 409 తక్కువ మరణాలు లోక్సభలో వెల్లడించిన కేంద్రప్రభుత్వం రైతుబంధుదే కీలక పాత్ర: నిపుణులు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రైతు సం
తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలికి సిరా వేయనున్నారు. ఈ మధ్యే ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఎడమ చూపుడు వేలికి సిరా పూశారు. ఆ సిరా గుర్తు ఇంకా పోకపోవడంతో అధికా�
జాతీయబ్యాంకు ఏర్పాటు బిల్లు ఆమోదం న్యూఢిల్లీ, మార్చి 25: పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. దీంతో రెండునెలల పాటు కొనసాగిన బడ్జెట్ సమావేశాలు ముగిసినట్టయింది. జనవరి 29న ప్రారంభమైన సమావే
న్యూఢిల్లీ: మీరు మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయించుకున్నారా..? అయితే మీరు నిశ్చితంగా ఉండవచ్చు. ఒకవేళ లింక్ చేయించుకోకపోతే మాత్రం ఈ నెల 31 లోగా తప్పకుండా లింక్ చేయించండి. లేదంటే మీ ఆధార్ కార�