Lok Sabha: పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన స్వరం పెంచారు. ధాన్యం సేకరణపై కేంద్రం సమగ్ర విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ రేపటికి వాయిదాపడగా.. లోక్సభలో
న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు మరోసారి లోక్సభలో డిమాండ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమైన తర్వాత�
న్యూఢిల్లీ, నవంబర్ 29: పనిచేయడానికి లోక్సభ ఆకర్షణీయమైన స్థలం కాదని ఎవరన్నారు.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. శ�
న్యూఢిల్లీ: 127వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం సంతోషకర విషయమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన లోక్సభలో మాట్లాడారు. ఈ సవరణ బిల్లుతో �
రాష్ర్టాలకే ఓబీసీ జాబితా అధికారం బిల్లు ఆమోదానికి విపక్షాల మద్దతు న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఓబీసీ జాబితాకు సంబంధించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. తమ సొంత ఓబీసీ జాబిత�
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో.. పార్లమెంట్ పదే పదే వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాలు జూలై 19న మొదలైన నాటి నుంచి లోక్సభ, రాజ్యసభల్లో ఇవే �
లోక్సభకు కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలో 59 శాతం ప్రాంతాల్లో భూకంపం ముప్పు పొంచి ఉన్నదని సెస్మిక్ జోనింగ్ మ్యాప్ పేర్కొంది. ఈ ప్రాంతాలను నాలుగు విభాగాలుగా విభజించింది. జోన్ V (భూకంపం ముప్ప�
రైతు ఆత్మహత్యలు తగ్గిన రాష్ర్టాలలో తెలంగాణ ఫస్ట్ 2018తో పోలిస్తే మరుసటి ఏడు 409 తక్కువ మరణాలు లోక్సభలో వెల్లడించిన కేంద్రప్రభుత్వం రైతుబంధుదే కీలక పాత్ర: నిపుణులు హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రైతు సం