న్యూఢిల్లీ: దేశంలో ఖనిజాన్వేషణ మరింత పెరగాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ బిల్లుపై మాట్లాడుతూ.. జిల్లా ఖనిజాభివ�
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ కేటాయింపులపై ఇవాళ లోక్సభలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి దీనిపై మాట్లాడారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలన్న కేంద్ర ఆలోచన బాగుందని, కానీ
లోక్సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు దీని వల్ల ప్రభుత్వ, పార్టీల వ్యయం తగ్గుతుంది మానవ వనరులను బాగా వినియోగించుకోవచ్చు పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక న్యూఢిల్లీ, మార్చి 16: జమిలి ఎన్నికల అంశాన
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్పై ఇవాళ లోక్సభలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రైల్వే బడ్జెట్కు 1.1 లక్ష కోట్లు కేటాయించారని, రైల్వేల ద్వారా 2.7 కోట్ల ఆదాయం తేవాలని అంచన�
న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ అదే గందరగోళం నెలకొన్నది. సభ రెండుసార్లు వాయిదాపడినా.. విపక్షాలు మాత్రం నినాదాలతో హోరెత్తించారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు లోక్సభ సమావేశం అయిన తర్వాత రైల్వే గ
న్యూఢిల్లీ: మత్స్యశాఖకు సంబంధించిన ప్రశ్నను ఇవాళ లోక్సభలో అడిగారు. హర్యానా ఎంపీ సునీతా దుగ్గల్ ఆ ప్రశ్నను వేశారు. మత్స్య సంపద ఉత్పత్తి కోసం ఏదైనా స్కీమ్ను ప్రవేశపెట్టారా అని ఎంపీ సున�