న్యూఢిల్లీ: బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు 2021ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మా�
న్యూఢిల్లీ: ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానికి సంబంధించిన బిల్లుకు లోక్సభలో ఆమోదం దక్కింది. ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021.. మూజువాణి ఓటు ద్వారా క్లియరెన్స్ పొందింది. అయితే ఇవాళ మధ్యాహ్నంఒ స్వల�
Lok Sabha: లఖింపూర్ ఖేరీ ఘటనపై విపక్షాల ఆందోళనతో ఇవాళ లోక్సభ ( Lok Sabha ) దద్ధరిల్లింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా
కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయి ప్రాజెక్టుకు 80 వేల కోట్లకు పైగా వ్యయం రూపాయి వ్యయానికి రూపాయిన్నర లబ్ధి లోక్సభలో జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ ఉత్తమ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం 18 లక్షలఎకరాలు
Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పై ఇప్పటి వరకు రూ.80వేలకోట్లకుపైగా వ్యయం చేసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (union jal shakti ministry) బుధవారం లోక్సభలో
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఓ క్రిమినల్ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడుతూ.. లఖింపూర్ ఖేరి ఘటనలో మంత్రి అజయ్ మిశ్రా నిందితుడని, ఆయన్ను మంత్రి పద
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను మంత్రిపదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లఖింపూర్ ఘటన కేసులో మంత్రి అజయ్ను తొలగించాలంటూ ఆయన ఇవాళ ల�
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గత ఏడేండ్లలో 8,81,254 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభకు తెలిపింది. గత ఏడేండ్లలో చూసుకుంటే ఒక ఏడాదిలో పౌరసత్వ�
Nithyanand Rai: దేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC)కి వచ్చే ఫిర్యాదుల సంఖ్య ఏటికేడు క్రమంగా తగ్గుతున్నదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ లోక్సభలో మాట్లాడారు. కిసాన్ ఆందోళనలో 700 మంది రైతులు అమరులయ్యారన్నారు. దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాపణలు కోరారు, కానీ ఆ అమర రైతుల డేటా ప్రభుత్వం దగ�