పీఎఫ్ వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితి పెంపు న్యూఢిల్లీ, మార్చి 23: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో తమ విరాళాలపై ఉద్యోగులు పొందే వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం పెంచింది. ఏట
25 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వండి రాజ్యసభలో ఎంపీ సంతోష్కుమార్ పార్లమెంట్లో తెలంగాణ హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు రూ.25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాజ్యసభ ఎంపీ సంతోష్కుమార్ కేంద�
లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ‘అందరికీ ఇల్లు’ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇం�
న్యూఢిల్లీ: ఫైనాన్స్ బిల్లుపై ఇవాళ లోక్సభలో ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడారు. విశ్వవ్యాప్తంగా కోవిడ్ వల్ల అన్ని దేశాలపై ఆర్థిక ప్రభావం పడిందని, కేంద్ర ఆర్థిక మంత్రి ఏదైనా ఇస్తారని రాష్ట్ర �
న్యూఢిల్లీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. ఏపీ పునర్ విభజన చట్టంపై ప్రశ�
వివాదాస్పద బిల్లుకు లోక్సభ ఆమోదంతీవ్రంగా వ్యతిరేకించిన ఆప్, కాంగ్రెస్, ఎన్సీపీన్యూఢిల్లీ, మార్చి 22: ఢిల్లీలో ప్రభుత్వం అంటే ‘లెఫ్టినెంట్ గవర్నరే’ అని పేర్కొనే ‘జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాదేశికప్రాం�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికార ఆప్ పార్టీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. కేంద్రం తరుఫున ప్రాతినిథ్యం వహించే లెఫ్ట్నెంట్ గవర్నర్కు మరిన్ని అధ�
న్యూఢిల్లీ: ముంబై సీపీ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఇవాళ లోక్సభలోని జీరో అవర్లో చర్చ జరిగింది. ఆ సమయంలో 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడారు. మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాలని వాళ్లు డిమాం�
న్యూఢిల్లీ: దేశంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు ఎంతో అవసరమని, హైదరాబాద్లో కూడా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. ఎస�
లోక్సభలో ఎంపీ రాములుహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ): కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని, అప్పు డే అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందని నాగర్కర్నూల్ ఎంపీ రాములు లోక్సభలో డిమా
న్యూఢిల్లీ: దేశంలో ఖనిజాన్వేషణ మరింత పెరగాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ లోక్సభలో ఆయన మాట్లాడారు. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ బిల్లుపై మాట్లాడుతూ.. జిల్లా ఖనిజాభివ�
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ కేటాయింపులపై ఇవాళ లోక్సభలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి దీనిపై మాట్లాడారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలన్న కేంద్ర ఆలోచన బాగుందని, కానీ
లోక్సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు దీని వల్ల ప్రభుత్వ, పార్టీల వ్యయం తగ్గుతుంది మానవ వనరులను బాగా వినియోగించుకోవచ్చు పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక న్యూఢిల్లీ, మార్చి 16: జమిలి ఎన్నికల అంశాన
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్పై ఇవాళ లోక్సభలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రైల్వే బడ్జెట్కు 1.1 లక్ష కోట్లు కేటాయించారని, రైల్వేల ద్వారా 2.7 కోట్ల ఆదాయం తేవాలని అంచన�