మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జాప్యాన్ని ఎత్తిచూపుతూ మోదీ సర్కార్కు ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు (OBC quota) సబ్ కోటా ఏర్పాటు చేయాలని ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
DMK MP Kanimozhi: సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదని, కానీ మహిళల్ని సమానంగా చూస్తే సరిపోతుందని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆమె ఇవాళ లోక్సభలో మాట్లాడారు. 2010లో కూడా ఈ బిల్లుపై ర�
Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. లోక్సభలో ఆ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. భారతీయ మహిళల పోరాటం ఎనలేనిదన్నారు. మహి�
Women's Reservation Bill | భారత పార్లమెంటరీ చరిత్రలో సరికొత్త అధ్యాయం. ప్రజాస్వామ్య భారతాన నవశకం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు ఎట్టకేలకు మంగళవారం పార్లమెంటు ముందుకొచ్చింది.
Women's Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై క్రెడిట్ తమదంటే తమదని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తెగ పోటీపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఓటర్ల జాబితాలో పెరిగిన మహిళల ఓట్ల కోసం పాకులాడుతున్న ఈ రెండు పార్టీలు..
అధికారం కోసం అందమైన అబద్ధ్దాలు, ఆకట్టుకునే మాటలు చెప్పి... గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసే మరిచిపోతున్నాయి జాతీయ పార్టీలు. ప్రధానంగా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో ప్రధాని మోదీ ప్రభుత్వం చ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటం ఫలించింది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం ఆమె చేసిన ఉద్యమానికి ఫలితం దక్కింది. ప్రతిష్టాత్మక మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టి�
‘మహిళలే దేశాన్ని నడిపే నవశక్తులు’.. ఇది ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మహిళా సాధికారత, మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస
మహిళలు ఎక్కడైతే రక్షించబడతారో.. ఎక్కడైతే గౌరవించబడతారో ఆ దేశం, ఆ సమాజం బాగుపడ్తది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అని వేదంలో కూడా చెప్పారు. మహిళలు ఎక్కడ గౌరవించ బడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం బీఆర్ఎస్ పార్టీకి గర్వకారణమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రపురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు తీరును చూస్తే వచ్చే ఎన్నికల్లో మహిళా బిల్లు రిజర్వేషన్లు వర్తించవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో�