పదవి కట్టబెట్టారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా సాగుతున్నది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యవహారం. ఆ పదవి ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి అన్నట్టుగా ఇష్టంవచ్చినట్ట�
లడఖ్లో చైనా బలగాలపై భారత సైన్యం బాంబు దాడులకు దిగితే..కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని, తాము అభ్యంతరం చెప్పబోమని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరీ అన్నారు.
బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్షా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన బిల్లులను ఆయన శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట
Indian Penal Code | బ్రిటిష్ ఇండియా సర్కారు 163 ఏళ్ల క్రితం రూపొందించిన భారత శిక్షాస్మృతి (Indian Penal Code)కి ఇక కాలం చెల్లిపోనుంది. ఇండియన్ పీనల్ కోడ్ను తొలగించి కేంద్ర సర్కారు దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురాబోతున�
Parliament Sine die | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆద్యంతరం రసాభాసగా కొనసాగాయి. అటు రాజ్యసభ, ఇటు లోక్సభ ఉభయసభల్లోనూ ఎలాంటి ఫలవంతమైన చర్చ లేకుండానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిపోయాయి. మణిపూర్లో హింసాత్మక
Lok Sabha | కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో సభలో గందరగోళం నెలకొంది. రెండు సార్లు సభను వాయిదా వేసినా విపక్ష సభ్యు
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
Criminal Laws: క్రిమినల్ చట్టాలను మార్చే ఉద్దేశంతో కేంద్రం ఇవాళ మూడు కొత్త బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆ బిల్లులను ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ
మామిడి కాయల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తున్నది. మామిడి తోటల సాగు విస్తీర్ణంలో దేశంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచిన తెలంగాణ.. ఉత్పత్తిలో మాత్రం ఐదో స్థానంలో నిలవడం విశేషం.
Mahua Moitra: ప్రధాని మోదీపై దేశం విశ్వాసం కోల్పోయిందని ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీ గురించి ఎట�
No-Confidence Motion | కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion)పై నేడు ప్రధాని మోదీ (Pm Modi) సమాధానం ఇవ్వనున్నారు.
అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ సందర్భంగా బుధవారం లోక్సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. మణిపూర్ అంశంపై విపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టాయి. ఓవైపు మణిపూర్ హింసతో �